'GHMC' మేయర్గా మూడేళ్లు దిగ్విజయంగా పూర్తిచేసుకున్న బొంతు రామ్మోహన్
- February 11, 2019హైదరాబాద్:నగర మేయర్గా మూడేళ్లు దిగ్విజయంగా పూర్తిచేసుకున్న నగర మేయర్ బొంతు రామ్మోహన్ను జీహెచ్ఎంసీకి చెందిన పలువురు ఉన్నతాధికారులు అభినందించారు. జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ జయరాజ్ కెనడి, జోనల్ కమిషనర్లు రఘుప్రసాద్, ఎస్. శ్రీనివాస్రెడ్డి, బి.శ్రీనివాస్రెడ్డి, శంకరయ్య, చీఫ్ సిటీ ప్లానర్ దేవేందర్రెడ్డి, ప్లానింగ్ డైరెక్టర్ శ్రీనివాసరావు,వెంకట్(పి.ఎస్),కిషోర్(పి.ఎస్), సీపీఆర్ఓ వెంకటరమణలతో పాటు పలువురు ఉన్నతాధికారులు మేయర్, డిప్యూటి మేయర్లను కలిసి అభినందించారు.
తాజా వార్తలు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం