యూఏఈలో వింటర్ ఈ నెలలోనే ముగియనుందా?
- February 21, 2019యూఏఈ రెసిడెంట్స్ వర్షం, చలితో కూడిన ఆహ్లాదకర వాతావరణానికి గుడ్ బై చెప్పబోతున్నారు రానున్న రోజుల్లో. ఎందుకంటే, క్రమక్రమంగా ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ (ఎన్సిఎం) మిటియరాలజిస్ట్ ఒకరు ఈ విషయాన్ని వెల్లడించారు. రానున్న రెండు మూడు రోజుల్లోనే అత్యధిక ఉష్ణోగ్రత 29 నుంచి 30 డిగ్రీల సెల్సియస్కి చేరుకునే అవకాశం వుంది. కాగా, వచ్చే వారంలో వర్షాలు కురిసే అవకాశం లేదని తెలుస్తోంది. ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా పెరిగే అవకాశం వున్నందున, కొన్ని చోట్ల 'వేసవి' వాతావరణం అనుభవంలోకి వస్తుందని, ఉష్ణోగ్రతలు ఏమాత్రం తగ్గే సూచనలు కన్పించడంలేదు గనుక, వింటర్ సీజన్ ఈ నెలలోనే ముగియవచ్చునని అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!
- సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేట్లకు అడ్మిషన్లు ప్రారంభం
- షేక్ తహ్నౌన్ మరణంపై అమీర్ సంతాపం
- బీచ్లు, పబ్లిక్ పార్కులు, మార్కెట్లు మూసివేత
- కువైట్లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!