భారత్-పాక్ అధికారులతో మాట్లాడుతున్నా:ట్రంప్
- February 23, 2019పుల్వామాలో CRPF కాన్వాయ్పై ఉగ్రదాడి తర్వాత భారత్-పాక్ మధ్య సంబంధాలు దారుణంగా దెబ్బతిన్నాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితి చాలా చాలా దిగజారిందని ఆందోళన వ్యక్తం చేశారు.
రెండు దేశాల అధికారులతో తాను మాట్లాడుతున్నాని, త్వరలోనే ఈ పగలు చల్లారి కాశ్మీర్ లోయలో సాధరణ పరిస్థితి నెలకొంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రాణాలు తీసే ఉగ్రదాడులు ఆగాల్సిందేనని స్పష్టం చేశారు. 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో పాక్ తీరును భారత్ ఎంత సీరియస్గా తీసుకుంటుందో తనకు తెలుసని ట్రంప్ అన్నారు.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..