చికిత్స పొందుతూ వలసదారుడి మృతి
- March 09, 2019భారత వలసదారుడు సంతోష్ శివనందన్, కింగ్ హమాద్ యూనివర్సిటీ ఆసుపత్రిలో వైద్య చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. కేరళలోని కొల్లాం జిల్లాలోగల ఛతన్నూర్కి చెందిన సంతోష్కి భార్య మనీషా ఉన్నారు. ఇండియన్ కమ్యూనిటీలో ప్రముఖ ఆర్టిస్ట్గా సుపరిచితులు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బహ్రెయిన్లో టీచర్గానూ పనిచేస్తున్నారు. వీరి కుమారుడు ఇదే స్కూల్లో రెండో గ్రేడ్ చదువుతున్నాడు. పార్తీవ దేహాన్ని స్వదేశానికి తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
తాజా వార్తలు
- హైదరాబాద్లో గేమింగ్ ముఠా గుట్టు రట్టు.. 9 మంది అరెస్ట్, రూ.62 వేలు సీజ్
- బాలాకోట్ దాడుల విషయం పాక్ కే ముందు చెప్పాం..చాటుమాటు వ్యవహారాలు నేను చేయను: మోడీ
- కువైట్ ఆర్మీ జనరల్ స్టాఫ్ చీఫ్ని కలిసిన భారత రాయబారి
- Dh3 మిలియన్ల వరకు జరిమానా: CSI చర్చి, BAPS ఆలయాన్ని సందర్శిస్తున్నారా?
- SR808 బిలియన్లకు చేరిన FDI పెట్టుబడులు..!
- ఖతార్ ఎయిర్వేస్ మొట్టమొదటి AI క్యాబిన్ సిబ్బంది..!
- వెబ్సైట్లలో వ్యక్తిగత డేటా షేర్.. ROP హెచ్చరికలు
- UNHCR కోసం ఖతార్ ఎయిర్వేస్ ఉదారత..!
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు