రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలు
- March 12, 201915 నుంచి 16 ఏళ్ళ మధ్యనున్న నలుగురు టీనేజర్స్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. రస్ అల్ ఖైమాలోని మౌంటెయిన్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. రోడ్డు ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందుకోగానే హుటాహుటిన సంఘటనా స్థలానికి ట్రాఫిక్ పెట్రోల్స్, అంబులెన్సెస్, సివిల్ డిఫెన్స్ టీమ్, పారామెడిక్స్, రెస్క్యూ టీమ్స్ చేరుకున్నాయి. గాయపడ్డవారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి వుంది. ఇదిలా వుంటే కొద్ది రోజుల క్రితమే జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో నలుగురు టీనేజర్స్ ప్రాణాలు కోల్పోయారు. వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా వుండాలనీ, మరీ ముఖ్యంగా యువకులు వాహనాల్ని జాగ్రత్తగా నడపాలని పోలీసు అధికారులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రెడీ..
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం