కెఎస్ఎ తొలి టూర్ గైడ్స్గా ముగ్గురు మహిళలు
- March 12, 2019రియాద్: ముగ్గురు సౌదీ మహిళలు టూర్ గైడ్స్గా అవకాశం దక్కించుకున్నారు. వీరికి టూరిజం విభాగంలో ఇప్పటికే ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించారు. సౌదీ కమిషన్ ఫర్ టూరిజం అండ్ నేషనల్ హెరిటేజ్ - టుబుక్ రీజియన్, తొలి ముగ్గురు మహిళలకు లైసెన్సుల్ని జారీ చేయడం జరిగింది. ఎస్సిటిహెచ్ - టుబుక్ జనరల్ మేనేజర్ డాక్టర్ ముబ్రౌకి అల్ షిలైబి ఈ లైసెన్సుల్ని హిబా మొహమ్మద్ అలి అయిది, నుదా సలెహ్ అల్ ఎనెజి మరియు హనమ్ హతెమ్ అల్ హుమైదికి లైసెన్సుల్ని అందించారు. సొసైటీలో మహిళల పాత్ర, కింగ్డమ్ సోషల్ మరియు కల్చరల్ డెవలప్మెంట్లో మహిళల భాగస్వామ్యానికి సంబంధించి ఇది మరో కీలక ముందడుగు అని అల్ షిలైబి చెప్పారు.
తాజా వార్తలు
- కువైట్లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!
- కోవిడ్ సర్టిఫికేట్ నుంచి ప్రధాని మోడీ ఫొటో తొలగింపు
- అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో ముగ్గురు అరెస్ట్
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
- పోలింగ్ సమయాన్ని పెంచిన కేంద్ర ఎన్నికల సంఘం
- తెలంగాణలో ఎన్నికల ప్రచారంకు రాహుల్, ప్రియాంక..
- ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్..!
- ప్రయాణికులకు దుబాయ్ ఎయిర్పోర్ట్స్, విమానయాన సంస్థలు కీలక సూచనలు..!
- ఒమన్ లో కీలకమైన యునెస్కో, అరబ్ ప్రతినిధుల సమావేశం
- దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగుంపు