కెఎస్ఎ తొలి టూర్ గైడ్స్గా ముగ్గురు మహిళలు
- March 12, 2019రియాద్: ముగ్గురు సౌదీ మహిళలు టూర్ గైడ్స్గా అవకాశం దక్కించుకున్నారు. వీరికి టూరిజం విభాగంలో ఇప్పటికే ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించారు. సౌదీ కమిషన్ ఫర్ టూరిజం అండ్ నేషనల్ హెరిటేజ్ - టుబుక్ రీజియన్, తొలి ముగ్గురు మహిళలకు లైసెన్సుల్ని జారీ చేయడం జరిగింది. ఎస్సిటిహెచ్ - టుబుక్ జనరల్ మేనేజర్ డాక్టర్ ముబ్రౌకి అల్ షిలైబి ఈ లైసెన్సుల్ని హిబా మొహమ్మద్ అలి అయిది, నుదా సలెహ్ అల్ ఎనెజి మరియు హనమ్ హతెమ్ అల్ హుమైదికి లైసెన్సుల్ని అందించారు. సొసైటీలో మహిళల పాత్ర, కింగ్డమ్ సోషల్ మరియు కల్చరల్ డెవలప్మెంట్లో మహిళల భాగస్వామ్యానికి సంబంధించి ఇది మరో కీలక ముందడుగు అని అల్ షిలైబి చెప్పారు.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు