ఇండియన్ స్కూల్ స్టూడెంట్ మృతి
- March 19, 2019మస్కట్: ఇండియన్ స్కూల్కి చెందిన విద్యార్థి ఒకరు మృతి చెందారు. ఈ విషయాన్ని ఇండియన్ స్కూల్ బోర్డ్ ప్రకటించింది. ఇండియన్ స్కూల్ ఘుబ్రాలో గ్రేడ్ వన్ విద్యనభ్యసిస్తోన్న విద్యార్థి మృతి చెందడం పట్ల స్కూల్ యాజమాన్యం సంతపాం వ్యక్తం చేసింది. గత నెలలో ఇండియన్ స్కూల్ మస్కట్ ప్రాంగణంలో 11వ క్లాస్ విద్యార్థి మృతి చెందిన సంగతి తెల్సిందే. ఫిబ్రవరిలోనే మాబెలాలోని ఇండియన్ స్కూల్లో ఓ విద్యార్థి హార్ట్ ఫెయిల్యూర్ కారణంగా మృత్యువాత పడ్డారు. కాగా, ఘబ్రా ఇండియన్ స్కూల్ విద్యార్థి మృతికి కారణాలు ఇంకా తెలియరాలేదు.
తాజా వార్తలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు
- ఈసీ నిషేధం పై స్పందించిన కేసీఆర్..
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!