నీటి దొంగతనం: మహిళకు జైలు
- March 19, 2019మెయిన్ లైన్ నుంచి నీటిని దొంగిలిస్తున్న ఓ మహిళకు న్యాయస్థానం మూడు నెలల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. కోర్టు ఫైల్స్ ప్రకారం, ఎలక్ట్రిసిటీ మరియు వాటర్ అథారిటీ నుంచి ఎలాంటి రుసుములు లేకుండా సదరు మహిళ నీటి సౌకర్యాన్ని పొందుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఉల్లంఘనకు సంబంధించిన సమాచారాన్ని అందుకున్న అధికారి, తనిఖీలు చేపట్టగా ఉల్లంఘన బయటపడింది. ఇసా టౌన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. అనుమతి లేకుండా అక్రమంగా మెయిన్ లైన్కి అదనంగా కనెక్షన్ ఏర్పాట్లు చేసుకుని నీటిని దొంగతనం చేస్తున్నట్లు సదరు మహిళపై ఆరోపణలు మోపబడ్డాయి.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్