భారీ అగ్ని ప్రమాదం.. 2వేల లగ్జరీ కార్లు దగ్థం..
- March 22, 2019ఫ్రాన్స్ తీర సమీపంలోని మధ్యధరా సముద్రంలో ఓ కార్గో నౌక ప్రమాదానికి గురైంది. సముద్రంలో ప్రయాణిస్తున్న నౌకలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లో షిప్ మొత్తం మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగింది. ఇందులో 37 లగ్జరీ పోర్షే కార్లతో సహా ఆడీ తదితర కంపెనీలకు చెందిన 2000 కార్లు ప్రమాదంలో అగ్ని ఆహుతయ్యాయి. ఒక్కో కారు విలువ 2 కోట్లపైనే ఉన్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు
- ఎయిర్ ఇండియా కొత్త బ్యాగేజీ రూల్స్..
- ఏపీ కొత్త డిజిపిగా హరీశ్ కుమార్ గుప్తా ..
- శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..