మవసలాట్ ట్యాక్సీ: క్యాష్లెస్ పేమెంట్స్
- March 22, 2019మస్కట్: రెసిడెంట్స్, సిటిజన్స్ అలాగే టూరిస్ట్లు మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి మవసలాట్ ట్యాక్సీలను వినియోగించేందుకోసం క్యాష్లెస్ విధానాన్ని ఆశ్రయించవచ్చు. ఎయిర్పోర్ట్లో ఏర్పాటు చేసిన కియోస్క్ల ద్వారా ట్యాక్సీ బిల్లు చెల్లించేందుకు వీలుంది. సుల్తానేట్ అంతటా మవసలాట్ ట్యాక్సీలలో ఈ విధానాన్ని త్వరలో అమలు చేయబోతున్నారు. ప్రస్తుతానికి మాత్రం ఈ రోజునుంచి మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి నడిచే మవసలాట్ ట్యాక్సీలకు అమలు చేస్తున్నారు. నేషనల్ బ్యాంక్ ఆఫ్ ఒమన్తో కలిసి మవసలాత్ ఈ విధానాన్ని ప్రవేశపెట్టింది. మవసలాట్ ప్రస్తుతం 150 ఎయిర్పోర్ట్ ట్యాక్సీలను కలిగి వుంది.
తాజా వార్తలు
- బెంగళూరు: రేవ్ పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 100 మంది ప్రముఖలు అరెస్ట్
- సీఎం రేవంత్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు ఇవే..
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి
- 4వ అంతర్జాతీయ శివపదార్చనగా సాగిన శివపదం పాటల పోటీలు
- సింగపూర్ లో ఘనంగా 'పాట షికారుకొచ్చింది' పుస్తక ఆవిష్కరణ
- హైదరాబాద్లో NATS సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం
- టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల...
- అండమాన్ను తాకిన నైరుతి రుతుపవనాలు..
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై యూఏఈ సంతాపం
- యూఏఈలో 50% వరకు పెరిగిన బీమా ప్రీమియం