ట్రాఫిక్ యాక్సిడెంట్స్: 3 నెలల్లో 70 మంది మృతి
- March 23, 2019కువైట్: మూడు నెలల్లో 70 మంది కువైటీలు, అలాగే వలసదారులు రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందినట్లు తెలుస్తోంది. ట్రాఫిక్ జనరల్ డిపార్ట్మెంట్ స్టాటిస్టిక్స్ ఈ విషయాన్ని వెల్లడించాయి. మృతి చెందిన 70 మందిలో వలసదారులు, పౌరులు వున్నారు. ఎక్కువగా యువత రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం. ఈ ఏడాది మొదటి రోజు నుంచి మార్చి 20 వరకు లెక్కల్లో ఈ వాస్తవాలు వెల్లడయ్యాయి. ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం, ట్రాఫిక్ రూల్స్ని పాటించకపోవడం వల్లనే ఎక్కువ ప్రమాదాలు జరిగాయని అధికారులు అంటున్నారు.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం