టీమిండియా ప్రపంచకప్‌ జట్టు

- April 15, 2019 , by Maagulf
టీమిండియా ప్రపంచకప్‌ జట్టు

ముంబయి : ఉత్కంఠ వీడింది. వచ్చే నెలలో ఇంగ్లాండ్‌ వేదికగా ఆరంభమయ్యే ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్‌ కోసం తలపడే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలోని భారత సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ.. ముంబయిలో సమావేశమైంది. ఈ సమావేశానికి కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ హాజరయ్యాడు. ప్రపంచకప్‌లో ఆడే 15 మందితో కూడిన టీమిండియా జట్టను మీడియాకు ప్రకటించారు. అయితే ఈ జట్టులో రిషభ్‌ పంత్‌, అంబటి రాయుడికి చోటు దక్కలేదు.

కోహ్లీ సేన ఇదే.. 
విరాట్‌ కోహ్లీ(కెప్టెన్‌), రోహిత్‌ శర్మ(వైస్‌ కెప్టెన్‌), ధోనీ, శిఖర్‌ ధావన్‌, కేదార్‌ జాదవ్‌, విజయ్‌ శంకర్‌, కేఎల్‌ రాహుల్‌, దినేశ్‌ కార్తీక్‌, చాహల్‌, భువనేశ్వర్‌ కుమార్‌, కుల్దీప్‌యాదవ్‌, బుమ్రా, హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్‌ షమీ

బ్యాట్స్‌మెన్‌ : కోహ్లీ, రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌, కేఎల్‌ రాహుల్‌

బౌలర్లు : బుమ్రా, షమీ, భువనేశ్వర్‌, కుల్దీప్‌ యాదవ్‌, చాహల్‌

ఆల్‌రౌండర్లు : కేదార్ జాదవ్‌, హార్దిక్‌ పాండ్యా, విజయ్‌ శంకర్‌, రవీంద్ర జడేజా

వికెట్‌ కీపర్లు : ధోనీ,దినేశ్‌ కార్తీక్‌

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com