2000 స్కూల్ బస్లకు ట్రాకింగ్ సిస్టమ్
- April 20, 2019మస్కట్: ఓక్సిడెంటల్ పెట్రోలియమ్ మరియు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ మధ్య ఒప్పదంతో 2,000 బస్సులకు సేఫ్టీ మరియు ట్రాకింగ్ ఎక్విప్మెంట్ని దర్బ్ అల్ సలామా ప్రాజెక్టులో భాగంగా అమర్చనున్నారు. ఒమన్ రోడ్ సేఫ్టీ అసోసియేషన్ సీనియర్ మెంబర్ ఈ నిర్ణయం ఎంతో గొప్పదని అభివర్ణించారు. మొత్తం 6,500 బస్సులకు ఎలక్ట్రానిక్ ట్రాకింగ్ సిస్టమ్స్ని అమర్చాలని డిసెంబర్లో మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ తమ ప్లాన్స్ని వివరించడం జరిగింది. తదుపరి సెమిస్టర్ నాటికి 1,500 బస్సులకు ఈ సిస్టమ్ని అమర్చఉతామనీ, అకడమిక్ ఇయర్ పూర్తయ్యేనాటికి 5,000 బస్సులకు ఈ సిస్టమ్ని అందించాలనేది లక్ష్యంగ ఆపెట్టుకున్నామని జనరల& డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ - మస్కట్, డైరెక్టర్ జనరల్ అలి అల్ జవహరి చెప్పారు.
తాజా వార్తలు
- ఎమిరేట్స్ విమానం ఢీకొని 36 ఫ్లెమింగోల మృతి
- ఏపీలో ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేత..హాస్పిటల్స్ అసోసియేషన్ నిర్ణయం
- శ్రీవారి దర్శనం..వీఐపీ టికెట్లు పునఃప్రారంభం
- 20 ఆటోమేకర్ల నుండి వాహనాల దిగుమతిపై సౌదీ నిషేధం
- కారులో యువతి డ్యాన్స్.. డ్రైవర్పై బహిష్కరణ వేటు
- ఎయిర్ టాక్సీలు.. త్వరలో పైలట్ల నియామకం
- యూఏఈలో హెల్త్ సర్వే ప్రారంభం
- జోర్డాన్ను సందర్శించనున్న హెచ్ఎం సుల్తాన్
- ఏడు రెసిడెన్షియల్ భవనాలకు పవర్ డిస్కనెక్ట్
- బెంగళూరు: రేవ్ పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 100 మంది ప్రముఖలు అరెస్ట్