జోర్డాన్ను సందర్శించనున్న హెచ్ఎం సుల్తాన్
- May 21, 2024
మస్కట్: హిస్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ జోర్డాన్లో పర్యటించనున్నారు. ఈ మేరకు రాయల్ కోర్ట్ దివాన్ ఒక ప్రకటన విడుదల చేసింది. మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ మే 22 నుండి జోర్డాన్ పర్యటనకు వెళ్లనున్నారు. ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించుకోవడం, రెండు దేశాలకు కావలసిన లక్ష్యాలను చేరుకోవడానికి ఈ పర్యటన ప్రతిబింబిస్తుందని తెలిపింది. హిజ్ మెజెస్టి ది సుల్తాన్, జోర్డానియన్ చక్రవర్తి ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలు, పరిణామాలపై కూడా అభిప్రాయాలను పంచుకోనున్నారు. అరబ్ జాయింట్ యాక్షన్కు సంబంధించిన అంశాలపై సమీక్షించనున్నారు. ఈ పర్యటనలో సుల్తాన్తో పాటు, రక్షణ వ్యవహారాల ఉప ప్రధాన మంత్రి హెచ్హెచ్ సయ్యద్ షిహాబ్ బిన్ తారిక్ అల్ సయీద్, సయ్యద్ ఖలీద్ బిన్ హిలాల్ అల్ బుసైదీ, మంత్రి సయ్యద్ బిలారబ్ బిన్ హైతామ్ అల్ సయీద్తో కూడిన ఉన్నత స్థాయి అధికారిక ప్రతినిధి బృందం కూడా వెళుతుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియా ప్రపంచ ప్రమాణాలను నెలకొల్పింది..WHO ప్రశంసలు..!!
- వేపింగ్ వల్ల ప్రాణాలకు ముప్పు.. టీనేజర్లకు డాక్టర్ల వార్న్..!!
- ఒమన్లో తీవ్రమైన వడగాలులు.. 49°C దాటిన ఉష్ణోగ్రతలు..!!
- పీక్ అవర్స్ లో విద్యుత్ వినియోగాన్ని తగ్గించాలి: కువైట్
- బహ్రెయిన్ లో హీట్ వేవ్స్.. ఆరోగ్య నిపుణుల హెచ్చరిక..!!
- అల్ ఖోర్ ఫ్యామిలీ పార్క్ లో ఫ్రీ ఫ్లైట్ పారట్ షో..!!
- సి.ఆర్. మీడియా అకాడమీ సెక్రెటరీ గా బాధ్యతలు చేపట్టిన తేళ్ల కస్తూరి
- 5 రోజుల్లోనే జపాన్ ఈ-వీసా..
- ఫ్యాక్టరీలో విషవాయువు లీక్..ముగ్గురు కార్మికులు మృతి!
- కీసర పోలీస్ స్టేషన్ను సందర్శించిన మల్కాజ్గిరి సీపీ సుమతి









