పాక్ చెర నుంచి భారత జాలర్ల విడుదల
- May 08, 2019కరాచీ: పాకిస్థాన్ చెరలో ఉన్న 34 మంది భారత జాలర్లు విడుదల అయ్యారు. పాక్ భూబాగంలోని జలాల్లోకి వచ్చినందుకు వారిని అరెస్టు చేశామని పాక్ పోలీసు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఆరు బోట్లను కూడా సీజ్ చేశామని తెలిపారు. పాక్ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న 360 మంది భారత జాలర్లను విడతుల వారీగా విడుదల చేస్తామని పాక్ విదేశాంగ మంత్రిత్వశాఖ వెల్లడించిన విషయం విదితమే.
తాజా వార్తలు
- తెలంగాణ మేనిఫెస్టో విడుదల చేసిన టి-కాంగ్రెస్..
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వారాంతంలో మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్ఫారమ్ ప్రారంభం
- దుబాయ్లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ