గణనీయంగా తగ్గిన రోడ్ యాక్సిడెంట్ రేట్
- May 15, 2019మస్కట్: ఒమన్ రోడ్లపై 2018లో ప్రతి మూడు గంటలకు ఓ రోడ్ యాక్సిడెంట్ నమోదయినట్లు నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2017తో పోల్చితే ఇది 27 శాతం తగ్గుదలగా అధికారులు చెబుతున్నారు. అప్పట్లో ప్రతి రెండు గంటలకు ఓ యాక్సిడెంట్ నమోదయ్యేది. 2018లో మొత్తం 2,802 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. 2017లో ఈ సంఖ్య 3,845గా వుంది. 2017లో 640 మరణాలు సంభవిస్తే, 2018లో అది 6376గా నమోదయ్యింది. 2018లో 2,815 మంది గాయపడగా, 2017లో ఈ సంఖ్య 3,134. 2018లో మొత్తం 396 మంది ఒమనీయులు, 239 మంది వలసదారులు ప్రాణాలు కోల్పోయారు. 2018 చివరి నాటికి మొత్తం 1.15 మిలియన్ వాహనాలు రిజిస్టర్ అలయ్యాయి.
తాజా వార్తలు
- శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..
- ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్..
- కాలిఫోర్నియా లాంగ్ బీచ్లో కాల్పుల కలకలం
- ఉమ్ రామూల్, అల్ బర్షాలోని ఆర్టీఏ కేంద్రాలు అప్గ్రేడ్
- దుబాయ్ కు పోటెత్తుతున్న భారతీయులు..!
- సౌదీ రాజుకు HM సుల్తాన్ సంతాపం
- టాప్ 20 ప్రపంచ కార్ మార్కెట్లలో సౌదీ అరేబియా
- ఇన్వెస్ట్ స్కామ్..బౌన్స్ చెక్కు జారీ చేసిన వ్యక్తికి జైలు శిక్ష
- యూఏఈలో వేసవి ప్రారంభం వరకు వర్షాలు..!
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..