ఐదేళ్ళ వీసా కోసం 6000 మంది ఇన్వెస్టర్స్ దరఖాస్తు
- May 15, 2019
యూ.ఏ.ఈ:ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజన్షిప్ (ఐసిఎ), లాగ్ టెర్మ్ రెసిడెన్సీ అప్లికేషన్స్కి సంబంధించి ప్రకటన విడుదలైన తొలివారంలోనే 6,000 మంది ఇన్వెస్టర్స్, ఎంటర్ప్రెన్యూర్స్ నుంచి అప్లికేషన్లు వచ్చినట్లు పేర్కొంది. ఐసిఎ, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని పొంపొందించేందుకు ఈ లాంగ్ టెర్మ్ వీసా ప్రక్రియకు క్యాబినెట్ ఆమోదం లభించడంతో ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ఈ నెల ప్రారంభంలోనే ప్రకటించిన విషయం విదితమే. రెసిడెన్సీ వీసాలను జారీ చేసే ప్రక్రియకు ఇన్ఛార్జిగా ఫెడరల& అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజన్ షిప్ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తోంది.
తాజా వార్తలు
- గోల్డ్ రూల్స్..క్లారిటీ కోరిన యూఏఈలోని ఇండియన్ కమ్యూనిటీ..!!
- ఖతార్ పై ఇజ్రాయెల్ దాడిని తప్పుబట్టిన UNSC..!!
- ముబారకియా మార్కెట్లో 20 దుకాణాలు మూసివేత..!!
- ఇన్సూరెన్స్ కంపెనీకి షాకిచ్చిన అప్పీల్ కోర్టు..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను ఖండించిన GCC, రష్యా..!!
- అరేబియా చిరుతపులి రక్షణకు మొబైల్ క్లినిక్..!!
- రీజినల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి
- YSR వారసుడిగా నా కొడుకే ..వైఎస్ షర్మిల
- ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం
- నవంబర్ 20 నుంచి తెలంగాణ-నార్త్ ఈస్ట్ కనెక్ట్ ఫెస్టివల్