ఐదేళ్ళ వీసా కోసం 6000 మంది ఇన్వెస్టర్స్ దరఖాస్తు
- May 15, 2019
యూ.ఏ.ఈ:ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజన్షిప్ (ఐసిఎ), లాగ్ టెర్మ్ రెసిడెన్సీ అప్లికేషన్స్కి సంబంధించి ప్రకటన విడుదలైన తొలివారంలోనే 6,000 మంది ఇన్వెస్టర్స్, ఎంటర్ప్రెన్యూర్స్ నుంచి అప్లికేషన్లు వచ్చినట్లు పేర్కొంది. ఐసిఎ, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని పొంపొందించేందుకు ఈ లాంగ్ టెర్మ్ వీసా ప్రక్రియకు క్యాబినెట్ ఆమోదం లభించడంతో ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ఈ నెల ప్రారంభంలోనే ప్రకటించిన విషయం విదితమే. రెసిడెన్సీ వీసాలను జారీ చేసే ప్రక్రియకు ఇన్ఛార్జిగా ఫెడరల& అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజన్ షిప్ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తోంది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో క్షిపణి దాడి.. భారత నావికుడి మృతిపై యూఏఈలోని భారత రాయబార కార్యాలయం సంతాపం
- కాళేశ్వరం వివాదం పై కేటీఆర్ ఫైర్..
- ఏపీ విద్యార్థులకు అలర్ట్..
- సూసైడ్ నోట్లో 4 పేర్లు.. కేసులో సంచలన మలుపు!
- జోర్డాన్ గగనతలంలోకి చొరబడిన నాలుగు ఇరానియన్ క్షిపణులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు..
- రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం రేవంత్ కీలక నిర్ణయం
- హోర్ముజ్ జలసంధిలో యూఏఈకి చెందిన రెండు ట్యాంకర్ల పై క్షిపణి దాడి..
- మిడిలీస్టు ఉద్రిక్తతలతో చమురు ధరలు పెరుగుదల..గోల్డ్ ధరలు తగ్గుదల..!!
- ఖతార్ లో కార్మిక మంత్రిత్వ శాఖ ఈ-సేవలు కొనసాగింపు..!!







