దుబాయ్ లో ఘనంగా సంబరాలు జరుపుకున్న 'బిజెపి UAE NRI సెల్'
- May 25, 2019దుబాయ్:భారత దేశంలో బి.జె.పి ఘనవిజయం సాధించిన సందర్భంగా ఉత్సాహంగా సంబరాల్లో పాల్గొన్న UAE NRI సెల్.భారత దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించిన ఎన్నికల ఫలితాల్లో కమలం వికసించింది.మ్యాజిక్ ఫిగర్ను దాటిన బి.జె.పి పూర్తి మెజార్టీ సాధించింది.దీంతో దుబాయ్ లో UAE NRI సెల్ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో వంశీ గౌడ్ బంటీ,కుంభాల మహేందర్ రెడ్డి, యూఏఈ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రీపోల్ సర్వేలు, ఎగ్జిట్పోల్స్ ఫలితాల అంచనాలను తలకిందులు చేస్తూ కర్ణాటకలో బి.జె.పికి ఓటర్లు పట్టం కట్టారు.ఈ విజయంతో బి.జె.పి పార్టీ నేతల్లో మరియు కార్యకర్తలలో సరికొత్త ఉత్సాహం నెలకొంది.
తాజా వార్తలు
- కువైట్ ఆర్మీ జనరల్ స్టాఫ్ చీఫ్ని కలిసిన భారత రాయబారి
- Dh3 మిలియన్ల వరకు జరిమానా: CSI చర్చి, BAPS ఆలయాన్ని సందర్శిస్తున్నారా?
- SR808 బిలియన్లకు చేరిన FDI పెట్టుబడులు..!
- ఖతార్ ఎయిర్వేస్ మొట్టమొదటి AI క్యాబిన్ సిబ్బంది..!
- వెబ్సైట్లలో వ్యక్తిగత డేటా షేర్.. ROP హెచ్చరికలు
- UNHCR కోసం ఖతార్ ఎయిర్వేస్ ఉదారత..!
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!