మహిళకు సాయం చేస్తానని చెప్పి పర్స్ చోరీ చేసిన వ్యక్తి
- May 25, 2019యూ.ఏ.ఈ:ఇసుకలో తన వాహనం కూరుకుపోగా సాయం కోసం ఎదురుచూస్తోన్న ఓ మహిళకు సాయం చేస్తున్నట్లు నటించి, ఆమె పర్స్ని దొంగిలించాడో మోసగాడు. షార్జాలో జరిగింది ఈ ఘటన. ప్యాసింజర్ సీట్లో మహిళ పర్స్ని చూసిన ఆ వ్యక్తి, దాని మీద ఓ ప్లాస్టిక్ బ్యాగ్ని వుంచి, మహిళ దృష్టిని మరల్చాడు కారుని ముందుకు తోస్తున్నట్లుగా నటిస్తూ. మోసాన్ని ఆలస్యంగా గ్రహించిన ఆ మహిళ తేరుకునేలోపు నిందితుడు పరారయ్యాడు. నిందితుడ్ని పట్టుకున్న పోలీసులు న్యాయస్థానం ముందుంచారు. కేసు విచారణ జూన్ 16వ తేదీకి వాయిదా పడింది.
తాజా వార్తలు
- వైసీపీ మేనిఫెస్టో ఫై ప్రశ్నల అస్త్రాలను సంధిస్తున్న నెటిజన్లు
- ఎన్నికల ప్రచారంలో హీరో వెంకటేశ్..?!!
- ఖతార్ విమానయాన రంగం.. అద్భుతమైన వృద్ధి..!
- సలాలా ఆటిజం సెంటర్.. ఆటిస్టిక్ పిల్లలకు వరం..!
- కాలువల్లో చనిపోయిన చేపలు.. మున్సిపాలిటీ క్లారిటీ
- యాంటీబయాటిక్స్ నిల్..పుకార్లను నమ్మొద్దు
- 15 ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదు.. అలర్ట్ జారీ
- 'రామాయణం' షూటింగ్ సెట్ నుంచి రణబీర్ కపూర్, సాయి పల్లవి ఫోటోలు లీక్..
- ముంబైలో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు..కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం
- తిరుమలలో భక్తుల రద్దీ..దర్శనానికి 18 గంటలు