బ్రిటిష్ విజిటర్ మెడికల్ బిల్లుని చెల్లించిన షేక్ మొహమ్మద్
- May 25, 2019దుబాయ్:24 ఏళ్ళ బ్రిటిష్ మహిళ, రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడగా ఆమెకు రషీద్ హాస్పిటల్లో అత్యవసర వైద్య చికిత్స అందుతోంది. ఇప్పటికే ఆమెకు పలు సర్జరీలు నిర్వహించారు. హార్స్ రైడింగ్ కారణంగా ఆమె గాపడ్డారు. క్రిషోలమ్ అనే మహిళకి ఇప్పటిదాకా రెండు సర్జరీలు జరిగాయి. ఈ నేపథ్యంలో దుబాయ్ రూలర్, యూఏఈ ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, ఆమె మెడికల్ బిల్లులను చెల్లించేందుకు ముందుకొచ్చారు. మే 12న ఆమె కాన్షియస్లోకి వచ్చినా, ఇంకా ఆమె పరిస్థితి విషమంగానే వుంది.
తాజా వార్తలు
- ఇళ్లకు ఉచితంగా మరమ్మతులు..ముందుకొచ్చిన డెవలపర్లు
- దుబా పోర్ట్లో భారీ డ్రగ్ స్మగ్లింగ్ గుట్టురట్టు
- మిడిల్ ఈస్ట్ వివాదం నివారణకు ఖతార్ పిలుపు
- షార్జాలో అదృశ్యమైన యువకుడు క్షేమం
- అబ్దల్లి కారు ప్రమాదంలో భారతీయ వ్యక్తి మృతి
- ఐక్యరాజ్యసమితి నిర్ణయంపై సర్వత్రా విచారం
- కాషాయ రంగులో దూరదర్శన్ లోగో.. ప్రతిపక్షాల విమర్శలు
- కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్
- 2025 Film Awards : అధికారిక తేదీని వెల్లడించిన BAFTA
- బుల్లెట్ ప్రూఫ్ కారులో కనిపించిన సల్మాన్ ఖాన్