భారత్ చేతిలో పాక్ ఘోర పరాజయం
- June 17, 2019మాంచెస్టర్ వేదికగా జరిగిన భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్లో ఎట్టకేలకు భారత్ 89 పరుగుల తేడాతో విజయం సాధించింది. వరుణుడు పలుమార్లు ఆటంకం కలిగించినప్పటికీ మ్యాచ్ ను కుదిస్తూ చివరికి 40ఓవర్లకు తగ్గించారు. దీంతో డక్ వర్త్ లూయీస్ నియమం ప్రకారం 302పరుగుల టార్గెట్ ను నిర్దేశించారు. ఇన్నింగ్స్ ఆరంభంలోనే వికెట్లు చేజార్చుకోవడంతో లక్ష్యాన్ని కుదించినప్పటికీ పాక్కు ఘోర పరాజయం తప్పలేదు.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్