ఇరాన్ మరియు అమెరికా మధ్య జపాన్ మధ్యవర్తిత్వం..మరి ఫలితమేంటి?
- June 16, 2019
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని ఇరాన్ అద్యక్షుడు హసన్ రౌహానీ జపాన్ ప్రధాని షింజో అబేతో అన్నారు.
ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల పునరుద్దరణ అంశంపై షింజో అబే రౌహానీతో చర్చించారు. ట్రంప్ పంపిన సందేశాన్ని షింజో అబే ఇరాన్ ముందుంచారు. అయితే, ట్రంప్కు తిరిగి సమాధానం ఇవ్వాల్సినంత గౌరవం ఆయన ఉంచుకోలేదని రౌహాని మండిపడ్డారు.
ఇరాన్పై అమెరికా కఠిన ఆంక్షలు విధించడంతో రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి తయారైంది. ఈ క్రమంలోనే ఇరు దేశాల మధ్య శాంతి నెలకొల్పే బాధ్యత జపాన్ తీసుకుంది.
తాజా వార్తలు
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు