ఏపీ సీఎం వైఎస్ జగన్ కాన్వాయ్లో మార్పులు
- June 17, 2019ఏపీ సీఎం వైఎస్ జగన్ కాన్వాయ్లో మార్పులు చోటు చేసుకున్నాయి. కొత్తగా కన్వాయ్లోకి 6 నలుపు రంగు ఫార్చ్యునర్ వాహనాలు వచ్చి చేరాయి. AP39 PA 2345 నెంబర్తో ముఖ్యమంత్రికి కొత్త వాహన శ్రేణి సిద్ధమైంది. పాత కాన్వాయ్ని హైదరాబాద్కు పంపడంతో కొత్త కాన్వాయ్ను కొనుగోలు చేసింది ఏపీ ప్రభుత్వం.
తాజా వార్తలు
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!
- సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేట్లకు అడ్మిషన్లు ప్రారంభం
- షేక్ తహ్నౌన్ మరణంపై అమీర్ సంతాపం
- బీచ్లు, పబ్లిక్ పార్కులు, మార్కెట్లు మూసివేత
- కువైట్లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!