హీరోయిన్ భాగ్యశ్రీ భర్త అరెస్ట్!
- July 03, 2019అలనాటి బాలీవుడ్ ముద్దుగమ్ము భాగ్యశ్రీ.. భర్త హిమాలయ అంబోలీని .. దాసానీని పోలీసులు అరెస్ట్ చేశారు. గాంబ్లింగ్ రాకెట్ కు సంబంధించిన ఆరోపణలతో వ్యాపారవేత్త అయిన హిమాలయను, పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సొంత పూచీకత్తుతో బెయిల్ మీద విడుదలచేశారు. భాగ్యశ్రీ ఒకప్పుడు బాలీవుడ్ను ఓ ఊపు ఊపిన కథానాయిక. బాలీవుడ్ లో ఎన్నో సంచలనాలకు నాంది పలికిన ‘మైనే ప్యార్ కియా’ చిత్రంలో నటించి బాగా పాపులయ్యారు ఈ చిత్రాన్ని తెలుగులో ‘ప్రేమపావురాలు’గా డబ్ చేశారు. తెలుగు లో కూడా ఈ చిత్రం అద్భుత విజయం సాధించింది. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ హీరోగా నటించగా భాగ్యశ్రీ హీరోయిన్ గా నటించింది. భాగ్యశ్రీ.. హిమాలయను వివాహం చేసుకున్న తర్వాత సినిమాలకు దూరమైంది. ఆమెకు ఇద్దరు సంతానం. కుమారుడు అభిమన్యు దాసాని ‘మర్ద్ కో దర్ద్ నహీ హోతా’అనే సినిమాతో బాలీవుడ్కు ఎంట్రీ ఇచ్చాడు.. ఈ ఏడాది మార్చిలో ఈ మూవీ రిలీజ్ అయింది.
తాజా వార్తలు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం