వలసదారులకు రిక్రూట్మెంట్ నిలిపివేత
- July 16, 2019కువైట్:మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ వర్క్స్, వలసదారులకు రిక్రూట్మెంట్ - సెకెండ్, థర్డ్ లేదా డిడక్షన్ కాంట్రాక్ట్స్ని కొన్నేళ్ళ క్రితం నిలిపివేయడం జరిగింది. పార్లమెంటరీ ఇంక్వైరీకి సమాధానంగా మినిస్ట్రీ ఈ మేరకు వివరణ ఇచ్చింది. రీప్లేస్మెంట్ పాలసీలో భాగంగా ప్రతి యేడాదీ ఈ కాంట్రాక్టుల్ని రివైజ్ చేయడం జరుగుతోందని మినిస్ట్రీ పేర్కొంది. 2017లో ఏడుగురు వలసదారుల్ని అపాయింట్ చేశారు. లో సైంటిఫిక్ క్వాలిఫికేషన్స్ కారణంగా వలసదారుల సంఖ్యను తగ్గిస్తున్నారు. సివిల్ సర్వీస్ కమిషన్ ద్వారా ఈ తొలగింపులు జరుగుతున్నాయి.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి