రినైస్సాన్స్ డే: ఒమన్ నేషనల్ మ్యూజియంలోకి ఉచిత ప్రవేశం
- July 16, 2019
మస్కట్: జులై 23న రినైస్సాన్స్ డేని పురస్కరించుకుని ఒమన్ నేషనల్ మ్యూజియంలోకి పెద్దలకు ఉచిత ప్రవేశం కల్పించనున్నారు. ప్రతి ఏడాదీ ఒమన్ మరియు గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న అడల్ట్ విజిటర్స్కి రినైస్సాన్స్ డే రోజున నేషనల్ మ్యూజియంలోకి ఉచిత ప్రవేశం కల్పిస్తూ వస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నేషనల్ మ్యూజియం తెరచి వుంటుంది. శుక్రవారాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే తెరచి వుంటుంది ఒమన్ నేషనల్ మ్యూజియం. సిటిజన్స్ అలాగే జిసిసి జాతీయులకు 1 ఒమన్ రియాల్స్, ఒమన్లోని నివాసితులకు 2 ఒమన్ రియాల్స్, టూరిస్టులకు 5 ఒమన్ రియాల్స్ రుసుముతో ఒమన్ నేషనల్ మ్యూజియంలోకి ప్రవేశం వుంటుంది. జనరల్ టూర్స్ కోసం 10 ఒమన్ రియాల్స్ గ్రూప్కి చెల్లించాల్సి వుంటుంది.. ఇది ఎంట్రన్స్ ఫీజులకు అదనం.
తాజా వార్తలు
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!







