హైదరాబాద్:మెట్రో గుడ్ న్యూస్..
- July 18, 2019మెట్రో వచ్చాక భాగ్య నగర వాసులకు ప్రయాణం సులువైంది. ఎక్కడికైనా హ్యాపీగా వెళిపోతున్నారు. మరి కొన్న రూట్లలో కూడా మెట్రో వస్తే బావుంటుంది అని అనుకునే వారికి మరో శుభవార్త చెప్పింది మెట్రో. ఆగస్టు మాసం చివరి నుంచి హైటెక్ సిటీ- రాయదుర్గ్ మధ్య మెట్రో రైల్ నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం ఈ మార్గంలో చివరి టెస్ట్ రన్ నిర్వహిస్తున్నారు. ఐటీ వాసులు మెట్రో వరంగా మారింది. దీంతో ఈ మార్గంలో పనులు త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. హైటెక్ సిటీ నుంచి రాయదుర్గ్కు 1.5 కిలోమీటర్లు కాగా, కారిడార్-3లో భాగంగా నాగోల్- రాయదుర్గ్ మధ్య రైళ్ల సర్వీసును పొడింగించనున్నారు.
తాజా వార్తలు
- అబుదాబి పోలీసుల అలెర్ట్..అలా చేస్తే 1,000 దిర్హామ్ ఫైన్
- ఈద్ వేడుకల్లో అపశృతి.. 38 మందికి గాయాలు
- పాలస్తీనా శరణార్థులకు యుఎన్ఆర్డబ్ల్యుఎ మద్దతు
- తుఫాను ప్రభావిత ప్రాంత నివాసితులకు శుభవార్త..!
- NRIలకు IFSCA పెట్టుబడి అవకాశాలపై సెమినార్
- ఖతార్ సరిహద్దులో భారీగా ఆయుధాలు స్వాధీనం
- సోషల్ మీడియాలో విమర్శలు.. ఉపాధ్యాయుడికి జరిమానా
- 30 ఎయిర్బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో
- JEE మెయిన్ రిజల్ట్స్ విడుదల..
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..