తెలంగాణ:రాత్రి 10 గంటలకు కూడా స్పందించిన NRI శాఖ అధికారి
- July 23, 2019హైదరాబాద్:నిజామాబాద్ జిల్లా బాల్కొండకు చెందిన మారంపల్లి చిన్న భోజన్న (S/o.పెద్ద భోజన్న-అమ్మాయి) అనే ప్రవాసి కార్మికుడి మృతదేహం ఎయిర్ ఇండియా ప్లయిట్ నెం. AI-952 లో దుబాయి నుండి హైదరాబాద్ కు బుధవారం తేది: 24.07.2019న ఉదయం గం.05:30 ని.లకు రానున్నది.
హైదరాబాద్ ఎయిర్ పోర్టు నుండి స్వగ్రామానికి శవపేటికను రవాణా చేయడానికి ఖర్చులను కూడా భరించుకోలేని పేదరికంలో ఉన్న మృతుడి కుటుంబ పరిస్థిని తెలుసుకున్న ఏర్గట్ల జెడ్పిటీసి గుల్లే రాజేశ్వర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఎన్నారై డిపార్ట్మెంట్ అధికారి కి ఇమిగ్రంట్స్ ఫోరమ్ వెల్ఫేర్ ఫోరమ్ అధ్యక్షులు మంద భీంరెడ్డి ఈ రోజు (23.07.2019) రాత్రి సమాచారం ఇచ్చారు.
రాత్రయినా స్పందించి ఉచిత అంబులెన్సు సమకూర్చిన ఎన్నారై అధికారి చిట్టిబాబు కి గల్ఫ్ ప్రవాసుల పక్షాన ధన్యవాదాలు తెలిపారు.
తాజా వార్తలు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్