శంషాబాద్ విమానాశ్రయంలో హై అలర్ట్
- August 09, 2019హైదరాబాద్: కశ్మీర్పై నిర్ణయం తర్వాత ఉగ్రదాడులు జరగొచ్చంటూ కేంద్ర ప్రభుత్వం చేసిన హెచ్చరికలతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. కశ్మీర్పై నిర్ణయం తర్వాత సామాన్య ప్రజలే లక్ష్యంగా దాడులు చేసేందుకు ఉగ్రవాద సంస్థలు సిద్ధమయ్యాయని కేంద్ర నిఘా వర్గాలు గుర్తించాయి. దాంతో భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, పోలీసులను కేంద్రం అప్రమత్తం చేసింది. ఈ హెచ్చరికలతోపాటు, స్వాతంత్య్ర దినోత్సవం కూడా సమీపిస్తుండటంతో పోలీసులు రాష్ట్రంలోని పలు సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు.
తాజా వార్తలు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు
- పలు రాష్ట్రాలకు వర్ష సూచన
- ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో కువైట్లో విస్తృత ప్రచారం
- అబుదాబి బుక్ ఫెయిర్.. ఉచిత ప్రవేశం ఇలా పొందండి
- యుద్ధ విమానం నడిపిన కృత్రిమ మేధ
- యూఏఈలో 3శాతం పెరిగిన ప్రమాద మరణాలు
- సకాలంలో జీతాలు చెల్లించని కంపెనీలకు తీవ్ర హెచ్చరిక