నీట మునిగిన యువకుడి మృతదేహం గుర్తింపు
- August 16, 2019మస్కట్:అన షర్కియాలో ఇటీవల సముద్రంలో మునిగిపోయిన 21 ఏళ్ళ యువకుడి మృతదేహాన్ని కనుగొన్నారు. పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ ఈ విషయాన్ని ధృవీకరించింది. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లోనూ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిందనీ, దురదృష్టవశాత్తూ మృతదేహాన్ని మాత్రమే కనుగొనగలిగామని అధికారులు పేర్కొన్నారు. సముద్రంలో ఈతకు వెళ్ళేవారు ఖచ్చితంగా నిబంధనలు పాటించాలనీ, వెదర్ కండిషన్స్ని దృష్టిలో పెట్టుకోవాలనీ, ఒక్కోసారి సముద్రం విపరీతంగా మారుతుంటుంది కాబట్టి అప్రమత్తంగా వుండాలని అధికారులు సూచించారు. అథారిటీస్ ఎప్పటికప్పుడు జారీ చేసే వార్నింగ్స్ని ప్రజలు పరిగణనలోకి తీసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు