48 గంటల్లోనే బ్యాగ్ స్నాచర్స్ని పట్టుకున్న దుబాయ్ పోలీస్
- August 23, 2019దుబాయ్ పోలీస్, ఇద్దరు అరబ్ జాతీయుల్ని స్నాచింగ్ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. స్నాచింగ్ జరిగిందని ఫిర్యాదు వచ్చిన 48 గంటల్లోనే పోలీసులు, నిందితుల్ని అరెస్ట్ చేయగలిగారు. బైక్లపై బుర్ దుబాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలో తిరుగుతూ, మహిళల్ని టార్గెట్ చేసి వారి వద్దనుంచి పర్స్లను దొంగిలిస్తున్నట్లు దుబాయ్ పోలీస్ - క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ బ్రిగేడియర్ జమాల్ అల్ జలాఫ్ వెల్లడించారు. తొలి ఫిర్యాదు అందిన వెంటనే ఇన్వెస్టిగేషన్ యూనిట్ ఏర్పాటు చేసి, అందుబాటులో వున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని నిందితుల్ని అరెస్ట్ చేసినట్లు అల్ జలాఫ్ చెప్పారు. డాటా అనాలసిస్ ఈ కేసు పరిష్కారంలో కీలక పాత్ర పోషించిందనీ, ఈ సందర్భంగా డేటా అనాలసిస్ చీఫ్ దుబాయ్ పోలీస్ కమాండర్ ఇన్ చీఫ్ని ఈ సందర్భంగా అభినందించారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!