బహ్రెయిన్తో భారత్ బంధం మరింత బలోపేతం
- August 23, 2019బహ్రెయిన్:భారత ప్రధాని నరేంద్ర మోడీ బహ్రెయిన్లో పర్యటించనున్న విషయం విదితమే. జీ7 సమ్మిట్లో పాల్గొనే క్రమంలో బహ్రెయిన్తోపాటు యూఏఈలో కూడా ఆయన పర్యటిస్తారు. కాగా, బహ్రెయిన్తో భారత బంధం మరింత బలోపేతం దిశగా తన పర్యటన బహ్రెయిన్లో వుంటుందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. బహ్రెయిన్ - భారత్ మధ్య ఎన్నో ఏళ్ళుగా సన్నిహిత సంబంధాలున్నాయనీ, తన పర్యటనతో ఆ సంబంధాలు మరింత మెరుగవుతాయని ఆశిస్తున్నట్లు మోడీ చెప్పగా, భారత్తో స్నేహ సంబంధాలు పెంచుకోవడానికి బహ్రెయిన్ ఎప్పుడూ సిద్ధంగా వుంటుందని బహ్రెయిన్ వర్గాలు వెల్లడించాయి. భారత్ - బహ్రెయిన్ మధ్య 2018-19 కాలంలో 1.3 బిలియన్ అమెరికన్ డాలర్ల బై లేటరల్ ట్రేడ్ జరిగిందని సంంధిత వర్గాలు వెల్లడిస్తున్నాయి.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ