23 శాతం పెరిగిన వలసదారుల రెమిటీస్
- August 24, 2019కువైట్: బ్యాంక్ డేటా వెల్లడించిన వివరాల ప్రకారం కువైట్లో 23 శాతం పెరుగుదల రెమిటీస్లో నమోదయ్యిందని తెలుస్తోంది. 2019 తొలి అర్థ భాగంలో 8.6 బిలియన్ డాలర్ల రెమిటీస్ నమోదయ్యాయి. 2018 తొలి అర్థ భాగంలో ఇది 7 బిలియన్ డాలర్లుగా వుంది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ వెల్లడించిన వివరాల ప్రకారం తొలి క్వార్టర్తో పోల్చితే రెండో క్వార్టర్లో 15 శాతం అదనంగా నమోదయ్యిందని అర్థమవుతోంది. కువైట్లో 3.4 మిలియన్ వలసదారులు వర్క్ ఫోర్స్గా వున్నారు. కువైట్ జనాభాలో ఇది 70.5 శాతం. ఆసియా కమ్యూనిటీ ఇందులో సింహభాగం వుంది.
--షేక్ బాషా(కువైట్)
తాజా వార్తలు
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు
- పలు రాష్ట్రాలకు వర్ష సూచన
- ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో కువైట్లో విస్తృత ప్రచారం
- అబుదాబి బుక్ ఫెయిర్.. ఉచిత ప్రవేశం ఇలా పొందండి
- యుద్ధ విమానం నడిపిన కృత్రిమ మేధ
- యూఏఈలో 3శాతం పెరిగిన ప్రమాద మరణాలు
- సకాలంలో జీతాలు చెల్లించని కంపెనీలకు తీవ్ర హెచ్చరిక
- సదా, రఖ్యూత్లో భారీ వర్షాలు