మతం కాపాడలేకపోయినా, ఖురాన్ కాపాడుతుంది..
- July 05, 2016
ఏ అంశం అయినా తనదైన శైలిలో స్పందించే ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా ఢాకా కాల్పులపై పేలాడు. ఢాకా కాల్పుల తర్వాత అన్ని స్కూళ్లలో ఖురాన్ చదివించడం ఒక్కటే పరిష్కారంగా కనిపిస్తోందంటూ వర్మ ట్వీట్ చేశాడు. రెండు రోజుల క్రితం ఉగ్రవాదులు ఢాకాలో నరమేధం సృష్టించిన విషయం తెలిసిందే.
దానిపై మంగళవారం వర్మ స్పందిస్తూ.. ఉగ్రవాదుల నుంచి తప్పించుకోవడానికి అన్ని స్కూళ్లలో ఖురాన్ చదివించడం ఒక్కటే దారి అన్నాడు. హిందూ అయినా, క్రిస్టియన్ అయినా ఉగ్రవాదుల నుంచి తప్పించుకోవాలంటే ఖురాన్ నేర్చుకోవాల్సిందేనని, వారిని వారి మతం కాపాడలేకపోయినా, ఖురాన్ కాపాడుతుందని ట్వీట్ చేశాడు.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







