నలుగురు మత్స్యకారులను అరెస్టు చేసిన కోస్ట్ గార్డ్..!!
- March 21, 2025
మనామా: సముద్ర చట్టాలను ఉల్లంఘించి అక్రమ చేపల వేట పద్ధతులను అనుసరిస్తున్న నలుగురు మత్స్యకారులను కోస్ట్ గార్డ్ అరెస్టు చేసింది. వారు నిషేధిత రొయ్యల చేపల వేటలో ఉండగా నలుగురు ఆసియా మత్స్యకారులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
కోస్ట్ గార్డ్ ప్రకారం.. గస్తీ సిబ్బంది కింగ్ ఫాహ్డ్ కాజ్వే సమీపంలోని జలాల్లో మత్స్యకారుల పడవను గుర్తించారు. వారిన చూసి సదరు వ్యక్తులు పారిపోవడానికి ప్రయత్నించారు. గస్తీ పడవలను ఢీకొట్టడానికి కూడా ప్రయత్నించారు. అయితే, అధికారులు ఓడను అడ్డుకొని, నిషేధిత బాటమ్ ట్రాల్ వలలతోపాటు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.
తాజా వార్తలు
- జూబ్లీహిల్స్ లో ఓట్ చోరీ జరిగిందంటూ KTR ఫిర్యాదు
- కేంద్రం సంచలన నిర్ణయం..
- ప్రధాని మోదీని కలవడం గర్వంగా ఉంది: సీఎం చంద్రబాబు
- సోషల్ మీడియా యూజర్స్ కి పోలీసులు హెచ్చరిక
- మహిళా ఫార్ములా 4 రేసర్
- మిసెస్ యూనివర్స్ 2025 గా భారత మహిళ
- జపాన్లో శాశ్వత నివాసానికి గోల్డెన్ ఛాన్స్!
- Gitex 2025: స్మార్ట్ కార్లు వీసా ఉల్లంఘనలు గుర్తింపు..!!
- వాడివేడిగా బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు..!!
- వెండింగ్ యంత్రాల ద్వారా మెడిసిన్ అమ్మకాలపై కీలక నిర్ణయం..!!