నలుగురు మత్స్యకారులను అరెస్టు చేసిన కోస్ట్ గార్డ్..!!
- March 21, 2025
మనామా: సముద్ర చట్టాలను ఉల్లంఘించి అక్రమ చేపల వేట పద్ధతులను అనుసరిస్తున్న నలుగురు మత్స్యకారులను కోస్ట్ గార్డ్ అరెస్టు చేసింది. వారు నిషేధిత రొయ్యల చేపల వేటలో ఉండగా నలుగురు ఆసియా మత్స్యకారులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
కోస్ట్ గార్డ్ ప్రకారం.. గస్తీ సిబ్బంది కింగ్ ఫాహ్డ్ కాజ్వే సమీపంలోని జలాల్లో మత్స్యకారుల పడవను గుర్తించారు. వారిన చూసి సదరు వ్యక్తులు పారిపోవడానికి ప్రయత్నించారు. గస్తీ పడవలను ఢీకొట్టడానికి కూడా ప్రయత్నించారు. అయితే, అధికారులు ఓడను అడ్డుకొని, నిషేధిత బాటమ్ ట్రాల్ వలలతోపాటు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.
తాజా వార్తలు
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ
- విద్యుత్ షాక్ మృతులకు ఎక్స్రేషియాను పెంచిన తెలంగాణ ప్రభుత్వం
- సోషల్మీడియా పై కేంద్రం కఠిన చర్యలు!..
- విజయవాడ-హైదరాబాద్ కి కొత్తగా రెండు విమాన సర్వీసులు









