గ్రాండ్ మస్జీద్ కు పోటెత్తిన యాత్రికులు.. ఒకేరోజు తరలివచ్చిన 30లక్షల మంది..!!
- March 23, 2025
మక్కా: పవిత్ర మాసంలోని చివరి పది రాత్రుల ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. రమదాన్ 22వ రోజు (మార్చి 23వ తేదీ) రాత్రి 3 మిలియన్లకు పైగా ఆరాధకులు మక్కాలోని గ్రాండ్ మస్జీదులో గుమిగూడారు. 22వ రోజు దాదాపు 592,100 మంది ఆరాధకులు ఫజ్ర్ ప్రార్థనలు నిర్వహించారని, ఆ తర్వాత ధుహ్ర్ కోసం 518,000 మంది, అసర్ కోసం 547,700 మంది, మగ్రిబ్ కోసం 710,500 మంది , ఇషా మరియు తరావీహ్ ప్రార్థనల కోసం 732,700 మంది ఉన్నారని హజ్ ఉమ్రా మంత్రి తౌఫిక్ అల్-రబియా వెల్లడించారు. మసీదు ప్రధాన ద్వారాల ద్వారా ప్రవేశించిన మొత్తం ఉమ్రా యాత్రికుల సంఖ్య 662,500 కు చేరుకుందన్నారు.
మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం.. కింగ్ అబ్దులాజీజ్ గేట్ అత్యధిక సంఖ్యలో ప్రవేశించినవారిని(235,800 మంది యాత్రికులు) నమోదు చేసింది. బాబ్ అల్-సలామ్ 32,300 మంది యాత్రికులను స్వాగతించగా, బాబ్ అల్-హుదైబియా 69,600 మందిని స్వాగతించారు. మరో 111,400 మంది యాత్రికులు బాబ్ అల్-ఉమ్రా ద్వారా ప్రవేశించగా, 172,700 మంది కింగ్ ఫహద్ గేట్ ద్వారా వెళ్ళారు.
తాజా వార్తలు
- ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
- ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం..ఆరుగురు సజీవదహనం!
- తెలంగాణలో 4 రోజులు భారీ వర్షాల హెచ్చరిక
- ఫుజైరాలో విదేశీ మీడియా సంస్థ కోసం వీడియో షూట్..వ్యక్తి అరెస్టు..!!
- అక్రమ ఒబెసిటీ ఆపరేషన్స్..జెడ్డాలోని కేంద్రం సీజ్..!!
- Skytrax అవార్డులు, Expo నుండి వైదొలిగిన హమద్ ఎయిర్ పోర్ట్..!!
- ప్రాంతీయ పరిణామాలపై బహ్రెయిన్, జోర్డాన్ చర్చలు..!!
- ల్యాండ్ పోర్టుల ద్వారా నిరాటకంగా చేపల దిగుమతులు..!!
- వైమానిక దాడిలో ఇరాన్ భద్రతా చీఫ్ మృతి
- పర్యాటకులకు ఇష్టమైన ఈద్ విహార కేంద్రంగా ఒమన్..!!









