డయబెటిక్ పేషంట్లకు హెచ్చరిక..కఠినమైన వ్యాయామాలు వద్దు..!!
- March 23, 2025
కువైట్: రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గకుండా ఉండటానికి పవిత్ర రమదాన్ మాసంలో ఇఫ్తార్కు ముందు కఠినమైన శారీరక వ్యాయామాలకు దూరంగా ఉండాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ కోరింది. ఈ మేరకు ఇన్సులిన్ లేదా సల్ఫోనిలురియా మాత్రలను ఉపయోగించే డయబెటిక్ రోగులకు సూచించింది. తన అధికారిక X ప్లాట్ఫామ్ ఖాతాలో పంచుకున్న అవగాహన పోస్ట్లో.. “ఇన్సులిన్ లేదా సల్ఫోనిలురియా మాత్రలు తీసుకునే డయబెటిక్ రోగులు హైపోగ్లైసీమియా ప్రమాదాన్ని తగ్గించడానికి ఉపవాసం చివరి గంటల్లో కఠినమైన శారీరక శ్రమకు దూరంగా ఉండాలి.” అని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- ఖతార్ ఆహార భద్రతా వ్యవస్థ పటిష్ఠంగా ఉంది: ఫైసల్ అల్-థానీ
- ఈద్ అల్ ఫితర్: అబుదాబిలో 4 రోజుల పాటు ఉచిత పార్కింగ్..!!
- సున్నితమైన ఫోటోలు ఆన్లైన్లో పోస్ట్..కేసు నమోదు..!!
- 'రైల్ వన్’ యాప్లో ఉచిత OTT వినోదం!
- ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
- ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం..ఆరుగురు సజీవదహనం!
- తెలంగాణలో 4 రోజులు భారీ వర్షాల హెచ్చరిక
- ఫుజైరాలో విదేశీ మీడియా సంస్థ కోసం వీడియో షూట్..వ్యక్తి అరెస్టు..!!
- అక్రమ ఒబెసిటీ ఆపరేషన్స్..జెడ్డాలోని కేంద్రం సీజ్..!!
- Skytrax అవార్డులు, Expo నుండి వైదొలిగిన హమద్ ఎయిర్ పోర్ట్..!!









