డయబెటిక్ పేషంట్లకు హెచ్చరిక..కఠినమైన వ్యాయామాలు వద్దు..!!
- March 23, 2025
కువైట్: రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గకుండా ఉండటానికి పవిత్ర రమదాన్ మాసంలో ఇఫ్తార్కు ముందు కఠినమైన శారీరక వ్యాయామాలకు దూరంగా ఉండాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ కోరింది. ఈ మేరకు ఇన్సులిన్ లేదా సల్ఫోనిలురియా మాత్రలను ఉపయోగించే డయబెటిక్ రోగులకు సూచించింది. తన అధికారిక X ప్లాట్ఫామ్ ఖాతాలో పంచుకున్న అవగాహన పోస్ట్లో.. “ఇన్సులిన్ లేదా సల్ఫోనిలురియా మాత్రలు తీసుకునే డయబెటిక్ రోగులు హైపోగ్లైసీమియా ప్రమాదాన్ని తగ్గించడానికి ఉపవాసం చివరి గంటల్లో కఠినమైన శారీరక శ్రమకు దూరంగా ఉండాలి.” అని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- సోషల్ మీడియాలో వైరల్ అయిన ఘర్షణ వీడియో..దోహాలో 25 మంది అరెస్ట్
- మొహర్రం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ అబ్దుల్ నజీర్
- భారత పాస్పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాదు.. ఇది కేవలం ప్రయాణ పత్రం మాత్రమే: విదేశాంగ శాఖ
- డెకాయ్ ఆపరేషన్లతో పోలీసుల బాగోతం బట్టబయలు: సీపీ సజ్జనార్
- హోర్ముజ్ జలసంధి పై సుంకాలు ఉండవు..అమెరికాకు తెలిపిన ఇరాన్
- సైబర్ నేరాల నియంత్రణ పై ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టి
- కువైట్లో పశువుల షెడ్డులో ఘర్షణ.. ముగ్గురికి గాయాలు, ముగ్గురు అరెస్ట్
- వెనెజువెలాలో భూకంప భీభత్సం..
- భారత క్రికెట్ చరిత్రను మార్చిన రోజు
- క్రెడిట్ కార్డు యూజర్లకు RBI గుడ్ న్యూస్







