డయబెటిక్ పేషంట్లకు హెచ్చరిక..కఠినమైన వ్యాయామాలు వద్దు..!!
- March 23, 2025
కువైట్: రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గకుండా ఉండటానికి పవిత్ర రమదాన్ మాసంలో ఇఫ్తార్కు ముందు కఠినమైన శారీరక వ్యాయామాలకు దూరంగా ఉండాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ కోరింది. ఈ మేరకు ఇన్సులిన్ లేదా సల్ఫోనిలురియా మాత్రలను ఉపయోగించే డయబెటిక్ రోగులకు సూచించింది. తన అధికారిక X ప్లాట్ఫామ్ ఖాతాలో పంచుకున్న అవగాహన పోస్ట్లో.. “ఇన్సులిన్ లేదా సల్ఫోనిలురియా మాత్రలు తీసుకునే డయబెటిక్ రోగులు హైపోగ్లైసీమియా ప్రమాదాన్ని తగ్గించడానికి ఉపవాసం చివరి గంటల్లో కఠినమైన శారీరక శ్రమకు దూరంగా ఉండాలి.” అని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- అల్ఫోర్స్ విద్యాసంస్థల్లో ఘనంగా సుందరకాండ ప్రవచన జ్ఞాన యజ్ఞం ప్రారంభం
- డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం: సీపీ సుమతి
- రాజీనామా చేయనంటు మొండికేసిన మమతా బెనర్జీ..గవర్నర్ సంచలన నిర్ణయం
- పరిపాలనలో కొత్త విధానానికి శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు
- దుబాయ్లో షేర్డ్ హౌసింగ్ చట్టం: త్వరలో ప్రారంభం కానున్న షేరింగ్ పర్మిట్ దరఖాస్తులు
- డ్రగ్స్ కట్టడి చేయడమే తొలి ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- ముంబై కుటుంబం మృతి కేసులో వీడిన మిస్టరీ!
- అమరావతిలో KIMS ఆసుపత్రి!
- ప్రధాని మోడీ పర్యటన..బీజేపీకి బూస్ట్ ఇస్తుందా?
- కొండగట్టు అంజన్న ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు









