డయబెటిక్ పేషంట్లకు హెచ్చరిక..కఠినమైన వ్యాయామాలు వద్దు..!!
- March 23, 2025
కువైట్: రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గకుండా ఉండటానికి పవిత్ర రమదాన్ మాసంలో ఇఫ్తార్కు ముందు కఠినమైన శారీరక వ్యాయామాలకు దూరంగా ఉండాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ కోరింది. ఈ మేరకు ఇన్సులిన్ లేదా సల్ఫోనిలురియా మాత్రలను ఉపయోగించే డయబెటిక్ రోగులకు సూచించింది. తన అధికారిక X ప్లాట్ఫామ్ ఖాతాలో పంచుకున్న అవగాహన పోస్ట్లో.. “ఇన్సులిన్ లేదా సల్ఫోనిలురియా మాత్రలు తీసుకునే డయబెటిక్ రోగులు హైపోగ్లైసీమియా ప్రమాదాన్ని తగ్గించడానికి ఉపవాసం చివరి గంటల్లో కఠినమైన శారీరక శ్రమకు దూరంగా ఉండాలి.” అని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- దుబాయ్లో ఘనంగా భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..
- వివక్షలు లేని ప్రగతి ప్రస్థానానికి ప్రతి ఒక్కరూ చోదక శక్తులు కావాలి: వెంకయ్య నాయుడు
- మెట్రోలింక్ బస్సు మార్గం M304లో మార్పులు..!!
- ఇంధన రంగంపై బహ్రెయిన్–థాయ్లాండ్ చర్చలు..!!
- తల్లిచేతిలో కత్తిపోట్లకు గురైన చిన్నారులు.. పరామర్శించిన కువైట్ మంత్రి..!!
- లైవ్ లో అసభ్యకర కంటెంట్.. మహిళకు ఏడాది జైలు, దేశ బహిష్కరణ..!!
- జెడ్డా పోర్టులో 58.6 కిలోల మెథాంఫెటమైన్ పట్టివేత..!!
- యూఏఈలో ఎండల తీవ్రత.. 50.4°C ఉష్ణోగ్రత నమోదు..!!
- అబుదాబిలో భారతీయ లస్సీ షాప్ తాత్కాలికంగా మూసివేత..!!
- BITS పిలానీ–డైమ్లర్ ట్రక్ ఇన్నోవేషన్ సెంటర్ భాగస్వామ్యం







