సౌదీలో రోడ్డు ప్రమాదం.. తెలుగువారి మృతి
- July 12, 2015
బతుకుతెరువు కోసం గల్ఫ్దారి పట్టిన అభాగ్యులు చివరకు ఆ దారులకే బలయ్యారు. సౌదీ అరేబియాలోని రియాద్ నగరంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పారిశుధ్య కార్మికులుగా పనిచేస్తున్న ఐదుగురు తెలుగువారు మృత్యువాతపడ్డారు. ఆ సమయంలో వారంతా రోడ్లు శుభ్రంచేసి.. ఇళ్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. వారు ఎక్కిన వ్యాన్ కొంత దూరం వెళ్లిన తరువాత బోల్తా పడింది. ఈ విషాదంలో మొత్తం 10 మంది చనిపోగా, అందులో సగం మంది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలవారే. స్థానికులు, బాధితుల కథనం ప్రకారం వీరు రియాద్ సమీపంలోని అల్ మజమా ప్రాంతంలో ఓ పారిశుధ్య కంపెనీలో పనిచేస్తున్నారు.
--యం.వాసుదేవ రావు (మాగల్ఫ్ ప్రతినిధి, బహ్రెయిన్)
తాజా వార్తలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు









