సౌదీలో రోడ్డు ప్రమాదం.. తెలుగువారి మృతి
- July 12, 2015
బతుకుతెరువు కోసం గల్ఫ్దారి పట్టిన అభాగ్యులు చివరకు ఆ దారులకే బలయ్యారు. సౌదీ అరేబియాలోని రియాద్ నగరంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పారిశుధ్య కార్మికులుగా పనిచేస్తున్న ఐదుగురు తెలుగువారు మృత్యువాతపడ్డారు. ఆ సమయంలో వారంతా రోడ్లు శుభ్రంచేసి.. ఇళ్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. వారు ఎక్కిన వ్యాన్ కొంత దూరం వెళ్లిన తరువాత బోల్తా పడింది. ఈ విషాదంలో మొత్తం 10 మంది చనిపోగా, అందులో సగం మంది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలవారే. స్థానికులు, బాధితుల కథనం ప్రకారం వీరు రియాద్ సమీపంలోని అల్ మజమా ప్రాంతంలో ఓ పారిశుధ్య కంపెనీలో పనిచేస్తున్నారు.
--యం.వాసుదేవ రావు (మాగల్ఫ్ ప్రతినిధి, బహ్రెయిన్)
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







