ITR ఫైలింగ్ అయ్యాక రీఫండ్ ఎప్పటి లోపు వస్తుంది?
- March 26, 2025
న్యూ ఢిల్లీ: ఆదాయపు పన్ను రిటర్న్ (ITR-U) దాఖలు చేసేందుకు లాస్ట్ డేట్ మార్చి 31, 2025. ఈ తేదీలోపు రిటర్న్ దాఖలు పన్నుచెల్లింపుదారులు తప్పనిసరిగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది.వచ్చే ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలవుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-2025) ముగిసే నాటికి టాక్స్ పేయర్లు ఆదాయ పన్నుకు సంబంధించి అన్ని చెల్లింపులను పూర్తి చేయాల్సి ఉంటుంది.
మీరు ఇప్పటికే ఐటీ రిటర్న్స్ ఫైల్ చేశారా? అయితే, ఫైలింగ్ చేసిన పన్ను చెల్లింపుదారులు తమ ఐటీఆర్ రిఫండ్స్ సులభంగా చెక్ చేసుకోవచ్చు. అంతేకాదు.. ఫైలింగ్ తర్వాత రీఫండ్ ఎప్పటిలోగా వస్తుంది? అనే పూర్తి వివరాలను ఇప్పుడు వివరంగా తెలుసుందాం.
ఐటీఆర్ అంటే ఏంటి?
ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) అనేది ఒక ఉద్యోగి ప్రతి ఆర్థిక సంవత్సరం చివరిలో ఆదాయపు పన్ను శాఖకు సమర్పించే పత్రం. ఇందులో ఒక వ్యక్తి ఆదాయం, చెల్లించాల్సిన పన్నులు ఉంటాయి. మీ ITR ఫారమ్లో అందించిన సమాచారం ఉంటుంది.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!