ITR ఫైలింగ్ అయ్యాక రీఫండ్ ఎప్పటి లోపు వస్తుంది?
- March 26, 2025
న్యూ ఢిల్లీ: ఆదాయపు పన్ను రిటర్న్ (ITR-U) దాఖలు చేసేందుకు లాస్ట్ డేట్ మార్చి 31, 2025. ఈ తేదీలోపు రిటర్న్ దాఖలు పన్నుచెల్లింపుదారులు తప్పనిసరిగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది.వచ్చే ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలవుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-2025) ముగిసే నాటికి టాక్స్ పేయర్లు ఆదాయ పన్నుకు సంబంధించి అన్ని చెల్లింపులను పూర్తి చేయాల్సి ఉంటుంది.
మీరు ఇప్పటికే ఐటీ రిటర్న్స్ ఫైల్ చేశారా? అయితే, ఫైలింగ్ చేసిన పన్ను చెల్లింపుదారులు తమ ఐటీఆర్ రిఫండ్స్ సులభంగా చెక్ చేసుకోవచ్చు. అంతేకాదు.. ఫైలింగ్ తర్వాత రీఫండ్ ఎప్పటిలోగా వస్తుంది? అనే పూర్తి వివరాలను ఇప్పుడు వివరంగా తెలుసుందాం.
ఐటీఆర్ అంటే ఏంటి?
ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) అనేది ఒక ఉద్యోగి ప్రతి ఆర్థిక సంవత్సరం చివరిలో ఆదాయపు పన్ను శాఖకు సమర్పించే పత్రం. ఇందులో ఒక వ్యక్తి ఆదాయం, చెల్లించాల్సిన పన్నులు ఉంటాయి. మీ ITR ఫారమ్లో అందించిన సమాచారం ఉంటుంది.
తాజా వార్తలు
- క్రైస్తవ సమస్యలు పరిష్కరిస్తా: మంత్రి అజారుద్దీన్
- తెలంగాణ రాష్ట్రంలో కొద్దిగా తగ్గిన చలితీవ్రత
- దుర్గమ్మ నినాదాలతో మార్మోగుతున్న బెజవాడ
- ఇక అన్ని ఆలయాల్లో యుపిఐ చెల్లింపులు
- ఇన్స్టాగ్రామ్ లో కొత్త ఫీచర్
- NATS సాయంతో ప్రభుత్వ పాఠశాలల్లో విప్లవాత్మక మార్పులు
- బహ్రెయిన్ గోల్డెన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఇండియన్ స్కూల్..!!
- కింగ్ అబ్దులాజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం కొత్త రికార్డు..!!
- 30వేలకు పైగా ట్రాఫిక్ లేన్ చట్ట ఉల్లంఘనలు నమోదు..!!
- మెడికల్ సిటీ ఆధ్వర్యంలో దివ్యాంగుల దినోత్సవం..!!







