భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి కళ్యాణోత్సవం కోసం టికెట్ల బుకింగ్
- March 28, 2025
తెలంగాణ: ఈ సంవత్సరం (2025) శ్రీరామనవమి కళ్యాణ బ్రహ్మోత్సవాలు మార్చి 30 నుంచి ఏప్రిల్ 12 వరకు జరగనున్నాయి.ఈ ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన సీతారాముల కళ్యాణం ఏప్రిల్ 6, 2025న జరుగుతుంది.టికెట్ల బుకింగ్ ఆన్లైన్లో ఓపెన్ చేశారు.భద్రాచలం దేవస్థానం రూ. 1000 టికెట్తో ఒక్కరికీ ప్రవేశం కల్పిస్తారు.రూ.300 టికెట్లతో ఒక్కరికి మాత్రమే అనుమతి ఉంటుంది.
ఆన్లైన్లో బుక్ చేసిన టికెట్లను మార్చి 20, 2025 ఉదయం 11 గంటల నుంచి ఏప్రిల్ 6, 2025 ఉదయం 8 గంటల మధ్య భద్రాచలం CRO ఆఫీసు లో చూపించి మీ యొక్క ఒరిజినల్ టికెట్స్ తీసుకోవలసి వుంటుంది మరిన్ని వివరాల కొరకు ఈ నెంబర్: 08743232428 సంప్రదించగలరు .
తాజా వార్తలు
- ICRF 'థర్స్ట్ క్వెంచర్స్ 2026' క్యాంపెయిన్ ప్రారంభం..!!
- గల్ఫ్ పర్యటనలో భాగంగా యూఏఈ చేరుకున్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో
- టీటీడీ కీలక నిర్ణయం..
- మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు
- రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోడీ భేటీ
- ఒమాన్లో కొన్ని చట్టాలకు సవరణలు..
- వాహన తనిఖీ కోసం ఇక సెంటర్కు వెళ్లాల్సిన అవసరం లేదు..
- ఖైదీల కోసం ‘వరల్డ్ కప్’ ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహించిన దుబాయ్ పోలీస్
- హాట్ ఎయిర్ బెలూన్ ప్రమాదంలో 8 మంది మృతి
- ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం..







