భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి కళ్యాణోత్సవం కోసం టికెట్ల బుకింగ్
- March 28, 2025
తెలంగాణ: ఈ సంవత్సరం (2025) శ్రీరామనవమి కళ్యాణ బ్రహ్మోత్సవాలు మార్చి 30 నుంచి ఏప్రిల్ 12 వరకు జరగనున్నాయి.ఈ ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన సీతారాముల కళ్యాణం ఏప్రిల్ 6, 2025న జరుగుతుంది.టికెట్ల బుకింగ్ ఆన్లైన్లో ఓపెన్ చేశారు.భద్రాచలం దేవస్థానం రూ. 1000 టికెట్తో ఒక్కరికీ ప్రవేశం కల్పిస్తారు.రూ.300 టికెట్లతో ఒక్కరికి మాత్రమే అనుమతి ఉంటుంది.
ఆన్లైన్లో బుక్ చేసిన టికెట్లను మార్చి 20, 2025 ఉదయం 11 గంటల నుంచి ఏప్రిల్ 6, 2025 ఉదయం 8 గంటల మధ్య భద్రాచలం CRO ఆఫీసు లో చూపించి మీ యొక్క ఒరిజినల్ టికెట్స్ తీసుకోవలసి వుంటుంది మరిన్ని వివరాల కొరకు ఈ నెంబర్: 08743232428 సంప్రదించగలరు .
తాజా వార్తలు
- రాజీనామా చేయనంటు మొండికేసిన మమతా బెనర్జీ..గవర్నర్ సంచలన నిర్ణయం
- పరిపాలనలో కొత్త విధానానికి శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు
- దుబాయ్లో షేర్డ్ హౌసింగ్ చట్టం: త్వరలో ప్రారంభం కానున్న షేరింగ్ పర్మిట్ దరఖాస్తులు
- డ్రగ్స్ కట్టడి చేయడమే తొలి ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- ముంబై కుటుంబం మృతి కేసులో వీడిన మిస్టరీ!
- అమరావతిలో KIMS ఆసుపత్రి!
- ప్రధాని మోడీ పర్యటన..బీజేపీకి బూస్ట్ ఇస్తుందా?
- కొండగట్టు అంజన్న ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు
- ‘మీ ఇంటికి–మీ డాక్టర్’ ప్రాజెక్టును ప్రారంభించిన గవర్నర్
- IPL నిబంధనల ఉల్లంఘన పై BCCI సీరియస్









