వ్యాట్ నుంచి ఆ ఆహారపదార్థాలకు మినహాయింపు
- July 06, 2016
జిసిసి దేశాల్లో వ్యాట్ అమల్లోకి వచ్చిన తరువాత అందులోంచి కొన్ని ఆహార పదార్థాలకు మినహాయింపు ఇవ్వనున్నారు. 2018 నాటికి జిసిసి దేశాల్లో వ్యాట్ అమల్లోకి రానుంది. ఆర్థిక రంగానికి ఊతమిచ్చేలా వ్యాట్ని అమల్లోకి తీసుకురానున్నారు. అయితే హెల్త్ కేర్, ఎడ్యుకేషనల్ మరియు సోషల్ సర్వీసులను ఈ వ్యాట్ నుంచి మినహాయిస్తారు. అలాగే, కొన్ని ఆహార పదార్థాలపై వ్యాట్ని మినహాయించనున్నారు. తాజా పళ్ళు, టీ, గోధుమలు, పంచదార, ఇన్ఫాంట్ మిల్క్ ఫుడ్స్, అన్ కుక్డ్ పాస్తా మరికొన్ని ఆహార పదార్థాలకు వ్యాట్ నుంచి మినహాయింపు ఉంటుందని ఇవై ఒమన్ ఆఫీస్ మేనేజింగ్ పార్టనర్ అహ్మద్ అమోర్ అల్ ఎస్రి చెప్పారు. లగ్జరీ ఐటమ్స్ ధరలు వ్యాట్ కారణంగా పెరుగుతాయనీ, బెవరేజెస్లోనూ ఈ పెరుగుదల కనిపిస్తుందని ఆయన అంచనా వేశారు. కొన్ని ప్రత్యేకమైన ఆహార పదార్థాల ధరలూ పెరిగే అవకాశం ఉంది. బేసిక్ ఫుడ్ ఐటమ్స్ మీద మాత్రం వ్యాట్ మినహాయింపు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







