తీవ్రవాదాన్ని అణచివేయక తప్పదు
- July 06, 2016
మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, ముందస్తు దాడుల ద్వారా తీవ్రవాదానికి చెక్ పెట్టవచ్చునని అభిప్రాయపడింది. దేశాన్ని తీవ్రవాదం నుంచి రక్షించాలంటే, ఇదొక్కటే మార్గమని డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, ఇంటీరియర్ మినిస్టర్ షేక్ మొహమ్మద్ అల్ ఖాలెద్ అల్ హమాద్ అల్ సబా చెప్పారు. తీవ్రవాదంపై ఉక్కుపాదం మోపడానికి సంబంధించి ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా పలు సూచనలు, సలహాల్నిపరిగణనలోకి తీసుకున్నారు. జిసిసి దేశాలతో సంయుక్తంగా తీవ్రవాదంపై పోరాటం చేయాల్సి ఉంటుందనీ, అప్పుడే జిసిసి రీజయన్ తీవ్రవాదుల నుంచి ఉపశమనం పొందుతుందని తెలిపారు షేక్ మొహమ్మద్. ఈద్ అల్ ఫితర్ సందర్భంగా దేశంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవడంతోపాటు, అనుమానితుల్ని అదుపులోకి తీసుకుంటున్నట్లు వివరించారాయన.
తాజా వార్తలు
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!







