బహ్రెయిన్ కోస్ట్ గార్డ్ అదుపులో నలుగురు మత్స్యకారులు..!!
- March 30, 2025
మనామా: “కోఫా” అని పిలువబడే నిషేధిత బాటమ్ ట్రాలింగ్ వలలను ఉపయోగించి అక్రమ రొయ్యల వేటలో పాల్గొన్నందుకు బహ్రెయిన్ కోస్ట్ గార్డ్.. ఫిష్ట్ అల్-జార్మ్ ప్రాంతంలో నలుగురు మత్స్యకారులను అరెస్టు చేసింది. రొయ్యల వేటపై కాలానుగుణ నిషేధాన్ని కూడా ఈ మత్స్యకారులు ఉల్లంఘించినట్లు వెల్లడించారు.
సముద్ర వనరులను రక్షించడానికి కట్టుబడి ఉన్నామని, అక్రమ ఫిషింగ్ పద్ధతులను నిశితంగా పర్యవేక్షిస్తామని, ఇలాంటి ఉల్లంఘనలపై కఠినంగా వ్యవహరిస్తామని కోస్ట్ గార్డ్ కమాండ్ బహ్రెయిన్ స్పష్టం చేసింది. మత్స్యకారులు నిర్దేశిత చట్టాలను పాటించాలని సూచించింది.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







