పీక్ సీజన్లో ఎక్స్ టెర్నల్ ఆపరేటర్లకు.. ఒమన్ అనుమతి..!!
- March 30, 2025
మస్కట్: వేసవి, శీతాకాలం సమయంలో దోఫర్ గవర్నరేట్కు.. ముఖ్యంగా మస్కట్-సలాలా, సోహార్-సలాలా మార్గాల్లో దేశీయ విమానాలను నడపడానికి ఒమన్ పౌర విమానయాన అథారిటీ (CAA) ఎక్స్ టెర్నల్ కంపెనీలను అనుమతిని జారీ చేసింది.
పీక్ సీజన్లలో అవసరమైన సేవలు అందించేందుకు జాతీయ, అంతర్జాతీయ విమానయాన సంస్థలు, చార్టర్ ఆపరేటర్లు, లీజింగ్ కంపెనీల నుండి అథారిటీ ప్రతిపాదనలను ఆహ్వానించింది.
1. సమ్మర్ పీక్ : జూలై 1, 2025 నుండి ఆగస్టు 31, 2025 వరకు
2. వింటర్ పీక్ : డిసెంబర్ 1, 2025 నుండి జనవరి 31, 2026 వరకు
ఈ కాలంలో ధోఫర్కు విమాన ప్రయాణానికి పెరుగుతున్న డిమాండ్ను తీర్చడం, సజావుగా కనెక్టివిటీని నిర్ధారించడం ఈ చొరవ లక్ష్యమని పేర్కొన్నారు. ఆసక్తిగల పార్టీలు మరిన్ని వివరాల కోసం [email protected] లో అధికారులను సంప్రదించాలని వెల్లడించింది.
తాజా వార్తలు
- గల్ఫ్ పర్యటనలో భాగంగా యూఏఈ చేరుకున్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో
- టీటీడీ కీలక నిర్ణయం..
- మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు
- రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోడీ భేటీ
- ఒమాన్లో కొన్ని చట్టాలకు సవరణలు..
- వాహన తనిఖీ కోసం ఇక సెంటర్కు వెళ్లాల్సిన అవసరం లేదు..
- ఖైదీల కోసం ‘వరల్డ్ కప్’ ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహించిన దుబాయ్ పోలీస్
- హాట్ ఎయిర్ బెలూన్ ప్రమాదంలో 8 మంది మృతి
- ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం..
- ఏపీ క్యాబినెట్ మీటింగ్.. 80కి పైగా అంశాలకు గ్రీన్ సిగ్నల్..







