నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- January 13, 2026
యూఏఈ: దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం (DXB) మూడు టెర్మినల్స్ లో ఈ-వాలెట్ పార్కింగ్ కోసం దుబాయ్ రోడ్ టోల్ సంస్థ సాలిక్ తో ఒక ఒప్పందాన్ని చేసుకుంది. ఈ మేరకు దుబాయ్ విమానాశ్రయాల ఛైర్మన్ షేక్ అహ్మద్ బిన్ సయీద్ అల్ మక్తౌమ్ మరియు సాలిక్ ఛైర్మన్ మట్టర్ అల్ తాయర్ 10 సంవత్సరాల ఒప్పందంపై సంతకాలు చేశారు.
ఈ ఒప్పందం ప్రకారం.. DXBలోని అన్ని పెయిడ్ కార్ పార్కింగ్లలో సాలిక్ ఈ-వాలెట్ చెల్లింపులకు అనుమతించనున్నారు. ఇది జనవరి 22, 2026 నుండి అమల్లోకి వస్తుందని ప్రకటించారు.
దుబాయ్ ఇంటర్నేషనల్ ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాలలో ఒకటి. జూలై మరియు సెప్టెంబర్ మధ్య 24.2 మిలియన్ల అతిథులకు సేవలు అందించింది. 2025 మొదటి తొమ్మిది నెలలకు మొత్తం ట్రాఫిక్ 70.1 మిలియన్లుగా నమోదైంది.
తాజా వార్తలు
- IPL 2026: ఢిల్లీ పై బెంగళూరు ఘన విజయం
- ఎమిరేట్స్ A380లో స్టార్లింక్ వై-ఫై ప్రారంభం
- వందేళ్ల వేడుకలో గుడ్ న్యూస్…ఏయూకి రూ.500 కోట్లు
- శాంతికి రష్యా కృషి…పుతిన్ కీలక ప్రకటన
- పెట్రోల్, డీజిల్ సరఫరా పై స్పష్టత: ఎంపీ బాలశౌరి
- ఒకే కుటుంబంలో నలుగురు మృతి..కారణం బిర్యానా? పుచ్చకాయ?
- వినోదాల కేంద్రంగా ఇనార్బిట్ మాల్
- సింగపూర్లో మంత్రి సత్యకుమార్తో ప్రవాస తెలుగు సమాజం ముఖాముఖీ కార్యక్రమం
- బహ్రెయిన్ లో మానవ అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు..!!
- ఖతార్ లో 31 ఆహార సంస్థలు సీజ్..!!









