'యు' ఆకారంలో సచివాలయ నిర్మాణానికి యోచిస్తున్న తెలంగాణ ప్రభుత్వం
- July 06, 2016
దేశ రాజధాని దిల్లీ నగరంలోని కేంద్ర మంత్రిత్వశాఖల కార్యాలయాల తరహాలో కొత్త సచివాలయాన్ని నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. దిల్లీలోని దక్షిణ, ఉత్తర బ్లాక్ల తరహాలో మంత్రులు, శాఖాధిపతులకు రెండు బ్లాక్లు.. మధ్యలో ముఖ్యమంత్రి బ్లాక్ ఉండేలా 'యు' ఆకారంలో సచివాలయ నిర్మాణానికి రంగం సిద్ధమవుతోంది. ఎలాంటి వాస్తు దోషాలు లేకుండా దీర్ఘచతురస్రాకార స్థలంలో విశాలమైన ఉద్యానవనాలతో పచ్చదనం ఉట్టిపడేలా నిర్మించనున్నారు. ప్రస్తుతం సచివాలయం ప్రాంగణంలో ఉన్న ప్రార్థనాలయాలను రహదారివైపు తరలించనున్నారు. శ్రావణంలో శంకుస్థాపన చేసి ఏడాదిన్నరలో దీని నిర్మాణం పూర్తిచేసేa దిశగా కసరత్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!







