ఈద్ క్యాంప్ నుండి తిరిగి వస్తుండగా కారు బోల్తా.. భారత ప్రవాసురాలు మృతి..!!
- April 03, 2025
యూఏఈ: మంగళవారం నాడు ఈద్ క్యాంప్ నుండి తిరిగి వస్తుండగా 53 ఏళ్ల మహిళ ప్రయాణిస్తున్న కారు బోల్తా పడటంతో మృతి చెందింది. భారతీయ ప్రవాసురాలు సజినాబాను తన కుటుంబంతో కలిసి అల్ అయిన్ నుండి అజ్మాన్ కు ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆమెకు ఇద్దరు కుమారులు, భర్త నజీర్ ఉన్నారు. నజీర్ 30 సంవత్సరాలకు పైగా అజ్మాన్లో నివసిస్తున్నారు .
సోమవారం అల్ ఐన్లోని ఒక ఫామ్హౌస్కు ఒక రోజు క్యాంప్ కోసం సజినాబాను కుటుంబం వెళ్లింది. పొలంలో విశ్రాంతి తీసుకున్న తర్వాత, వారు అజ్మాన్లోని వారి ఇళ్లకు బయలుదేరారు. కానీ దాదాపు వెంటనే విషాదం సంభవించింది.
సజినాబాను భర్త మేనకోడలు చెప్పిన దాని ప్రకారం.. ఈ విషాద సంఘటన జరిగినప్పుడు కుటుంబ సభ్యులు రెండు కార్లలో ప్రయాణిస్తున్నారు. ప్రమాదంలో గాయపడ్డ సజినాబానును అల్ అయిన్లోని ఆసుపత్రికి తరలించగా, అక్కడ ఆమె మరణించినట్లు డాక్టర్లు ప్రకటించారు.
తాజా వార్తలు
- సైబర్ నేరాల నియంత్రణ పై ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టి
- కువైట్లో పశువుల షెడ్డులో ఘర్షణ.. ముగ్గురికి గాయాలు, ముగ్గురు అరెస్ట్
- వెనెజువెలాలో భూకంప భీభత్సం..
- భారత క్రికెట్ చరిత్రను మార్చిన రోజు
- క్రెడిట్ కార్డు యూజర్లకు RBI గుడ్ న్యూస్
- సమ్మర్ లో ప్రభుత్వ ఉద్యోగులకు ఫ్లెక్సిబుల్ టైమింగ్స్: దుబాయ్
- జెడ్డాలో 12 లైసెన్సు లేని వాటర్ బాట్లింగ్ ప్లాంట్లు సీజ్..!!
- యూఏఈ లాటరీ: Dh100,000 బహుమతి గెలిచిన ముగ్గురు విజేతలు..!!
- ముగిసిన సంక్షోభం..భారీగా ఖర్చు పెడుతున్న కువైట్ కన్జుమర్స్..!!
- ఐక్యరాజ్యసమితికి పురోగతి నివేదిక సమర్పించిన బహ్రెయిన్..!!







