కువైట్ లో ఎక్స్ఛేంజ్ హౌస్లు మూసివేత..!!
- April 04, 2025
కువైట్: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ అవసరాలకు అనుగుణంగా ఎక్స్ఛేంజ్ కంపెనీలు, సంస్థలను నియంత్రించే నిబంధనలను అమలు చేస్తున్నారు. అమలు తర్వాత దేశంలోని పెద్ద సంఖ్యలో మనీ ఎక్స్ఛేంజ్ దుకాణాలు తమ కార్యకలాపాలను మూసివేసాయి. సెంట్రల్ బ్యాంక్ నియంత్రణను అమలు చేయడానికి గడువు మార్చి 31న ముగిసింది.
అంతుకుందు వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ మంత్రి ఖలీఫా అల్-అజీల్ నేతృత్వంలోని కువైట్ అంతటా ఎక్స్ఛేంజీలను లక్ష్యంగా చేసుకుని మూడు బృందాలతో త్వరగా తనిఖీ పర్యటనలు నిర్వహించింది.
తాజా వార్తలు
- గల్ఫ్ పర్యటనలో భాగంగా యూఏఈ చేరుకున్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో
- టీటీడీ కీలక నిర్ణయం..
- మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు
- రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోడీ భేటీ
- ఒమాన్లో కొన్ని చట్టాలకు సవరణలు..
- వాహన తనిఖీ కోసం ఇక సెంటర్కు వెళ్లాల్సిన అవసరం లేదు..
- ఖైదీల కోసం ‘వరల్డ్ కప్’ ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహించిన దుబాయ్ పోలీస్
- హాట్ ఎయిర్ బెలూన్ ప్రమాదంలో 8 మంది మృతి
- ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం..
- ఏపీ క్యాబినెట్ మీటింగ్.. 80కి పైగా అంశాలకు గ్రీన్ సిగ్నల్..







