కువైట్ లో ఎక్స్ఛేంజ్ హౌస్లు మూసివేత..!!
- April 04, 2025
కువైట్: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ అవసరాలకు అనుగుణంగా ఎక్స్ఛేంజ్ కంపెనీలు, సంస్థలను నియంత్రించే నిబంధనలను అమలు చేస్తున్నారు. అమలు తర్వాత దేశంలోని పెద్ద సంఖ్యలో మనీ ఎక్స్ఛేంజ్ దుకాణాలు తమ కార్యకలాపాలను మూసివేసాయి. సెంట్రల్ బ్యాంక్ నియంత్రణను అమలు చేయడానికి గడువు మార్చి 31న ముగిసింది.
అంతుకుందు వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ మంత్రి ఖలీఫా అల్-అజీల్ నేతృత్వంలోని కువైట్ అంతటా ఎక్స్ఛేంజీలను లక్ష్యంగా చేసుకుని మూడు బృందాలతో త్వరగా తనిఖీ పర్యటనలు నిర్వహించింది.
తాజా వార్తలు
- షేక్ జాయెద్ రోడ్డు పై మరో లేన్.. ట్రాఫిక్ తగ్గించేందుకు దుబాయ్ RTA చర్యలు
- విజయవాడ నుంచి వారణాసికి డైరెక్ట్ ఫ్లైట్..
- షార్జా బస్స్టాప్లలో రియల్టైమ్ బస్ రాక సమాచారం
- ఒమన్లో ట్యాంకర్ ప్రమాదం పై కొనసాగుతున్న పర్యవేక్షణ
- ఇంద్రకీలాద్రి పై కొత్త రూల్స్..
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!







