కువైట్ లో ఎక్స్ఛేంజ్ హౌస్లు మూసివేత..!!
- April 04, 2025
కువైట్: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ అవసరాలకు అనుగుణంగా ఎక్స్ఛేంజ్ కంపెనీలు, సంస్థలను నియంత్రించే నిబంధనలను అమలు చేస్తున్నారు. అమలు తర్వాత దేశంలోని పెద్ద సంఖ్యలో మనీ ఎక్స్ఛేంజ్ దుకాణాలు తమ కార్యకలాపాలను మూసివేసాయి. సెంట్రల్ బ్యాంక్ నియంత్రణను అమలు చేయడానికి గడువు మార్చి 31న ముగిసింది.
అంతుకుందు వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ మంత్రి ఖలీఫా అల్-అజీల్ నేతృత్వంలోని కువైట్ అంతటా ఎక్స్ఛేంజీలను లక్ష్యంగా చేసుకుని మూడు బృందాలతో త్వరగా తనిఖీ పర్యటనలు నిర్వహించింది.
తాజా వార్తలు
- డ్రగ్స్ కట్టడి చేయడమే తొలి ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- ముంబై కుటుంబం మృతి కేసులో వీడిన మిస్టరీ!
- అమరావతిలో KIMS ఆసుపత్రి!
- ప్రధాని మోడీ పర్యటన..బీజేపీకి బూస్ట్ ఇస్తుందా?
- కొండగట్టు అంజన్న ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు
- ‘మీ ఇంటికి–మీ డాక్టర్’ ప్రాజెక్టును ప్రారంభించిన గవర్నర్
- IPL నిబంధనల ఉల్లంఘన పై BCCI సీరియస్
- విజయవాడలో ‘బిర్లా న్యూ’ తొలి ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- నేరగాళ్ల వేటలో పోలీసులకు సహకరించండి: సూళ్లూరుపేట ఎస్ఐ అజయ్ కుమార్ పిలుపు
- ఇండోనేషియాలో ఘోర అగ్నిప్రమాదం...16 మంది మృతి









