కువైట్ లో ఎక్స్ఛేంజ్ హౌస్లు మూసివేత..!!
- April 04, 2025
కువైట్: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ అవసరాలకు అనుగుణంగా ఎక్స్ఛేంజ్ కంపెనీలు, సంస్థలను నియంత్రించే నిబంధనలను అమలు చేస్తున్నారు. అమలు తర్వాత దేశంలోని పెద్ద సంఖ్యలో మనీ ఎక్స్ఛేంజ్ దుకాణాలు తమ కార్యకలాపాలను మూసివేసాయి. సెంట్రల్ బ్యాంక్ నియంత్రణను అమలు చేయడానికి గడువు మార్చి 31న ముగిసింది.
అంతుకుందు వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ మంత్రి ఖలీఫా అల్-అజీల్ నేతృత్వంలోని కువైట్ అంతటా ఎక్స్ఛేంజీలను లక్ష్యంగా చేసుకుని మూడు బృందాలతో త్వరగా తనిఖీ పర్యటనలు నిర్వహించింది.
తాజా వార్తలు
- ఐపీఎల్ లో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్లు వీరే!
- షిర్డీని తాకని 'గ్యాస్ సెగలు'.. సోలార్ మాహాత్మ్యం
- సచివాలయ ఉద్యోగులకు అలర్ట్: కొత్త అటెండెన్స్ రూల్స్ ఇవే
- ఐపీఎల్ జట్లకు బీసీసీఐ కొత్త రూల్స్
- ఐపీఎల్ 2026 SRH సీజన్ స్క్వాడ్
- రైతు ఉత్పత్తిదారుల సంస్థల పనితీరు గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- న్యూయార్క్ టైమ్స్ నివేదికను ఖండించిన సౌదీ అరేబియా..!!
- ఈద్ అల్ ఫితర్: యూఏఈ సూపర్ మార్కెట్లలో కొనుగోళ్ల సందడి..!!
- ప్రమాదకరమైన జంతువుల చట్టం పై షురా కౌన్సిల్ సమీక్ష..!!
- సౌదీలో బయటపడ్డ 13,500 ఏళ్ల నాటి మానవ నివాసం..!!









