రంజాన్ పర్వదినాన్ని ఘనంగా జరుపుకొంటున్నారు..
- July 06, 2016
తెలుగు రాష్ట్రాల్లో ముస్లిం సోదరులు రంజాన్ పర్వదినాన్ని ఘనంగా జరుపుకొంటున్నారు. అల్లా ఆదేశానుసారం నెలరోజులపాటు నిష్ఠతో కొనసాగించిన కఠిన ఉపవాస దీక్షలను విరమించారు. ప్రతి ఒక్కరూ నూతన వస్త్రాలు ధరించి.. మసీదులు, ఈద్గాల వద్ద నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. సామూహిక ప్రార్థనలతో భాగ్యనగరంలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. చార్మినార్, మక్కామసీదు, మీర్ ఆలం ఈద్గా తదితర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు ట్రాఫిక్ దారి మళ్లించారు.
తాజా వార్తలు
- చైనాలో అధికారిక పర్యటనకు అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ బీజింగ్ చేరిక
- ముంబై పై బెంగళూరు ఘన విజయం
- ఐటీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
- లక్నో పై గుజరాత్ ఘన విజయం
- స్కామ్ వివాదం పై నోరువిప్పిన సింగర్ మంగ్లీ
- భారత విదేశాంగ మంత్రి జైశంకర్కు యూఏఈ అధ్యక్షుడు ఘన స్వాగతం..
- ట్రంప్ సంచలన ప్రకటన..
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!









